ప్రాంతీయం

దశాబ్ది ఉత్సవాలు కాదు బీడీ కార్మికుల స్థితిగతులు మారాలి…

460 Views   ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 15, తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చిలువేరు కిష్టయ్య  విలేకర్లతో మాట్లాడుచు, బీడీ కార్మికులకు నెలకు 26. రోజులు పని కల్పించాలి, కార్మికులకు 2016/- జీవన భృతి పి. ఎఫ్. ఉన్న కారికులకు అందరికి వర్తించాలి, బీడీ కార్మికులకు చేతినిండా కల్పించాలి, తెలంగాణలో 10. లక్షల మంది బీడీ కార్మికులు ఉంటే రెండు లక్షల మందికి మాత్రమే జీవన భృతి ఇస్తున్నారు. అందరికి వర్తించాలి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ వారి ఆధ్వర్యంలో ముగ్గులపోటీ…

527 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీసువారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంవద్ద ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గెలుపొందిన వారికి వేములవాడ ముఖ్య అతిథులుగా సబ్ డివిజన్ అధికారి కే.నాగేంద్రచారి చేతుల మీదుగా ప్రథమ బహుమతి 1.బి భవాని, ద్వితీయ బహుమతి 2.స్వప్న, తృతీయ బహుమతి, 3. ఎం.కళ్యాణి, లకు ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు, సిబ్బంది, […]

ప్రాంతీయం

రేపు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన.. వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన…

1,015 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయడంతో పాటు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. జిల్లాకేంద్రంలోని శ్రీశాల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పునః నిర్మించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తున్నది. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎల్లారెడ్డిపేట […]

ప్రాంతీయం

గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. తోటధర్మేందర్…

386 Views● బొగ్గుబాయి బొంబాయి దుబాయి నినాదాన్ని మర్చిపోయారు ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి  గత 52 సంవత్సరాలుగా… 1970 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. నీళ్లు – నిధులు – నియామకాలు &  బొగ్గుబాయి – బొంబాయి – దుబాయి… అనే నినాదాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని. భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ […]

ప్రాంతీయం

ఎండ తీవ్రతవల్ల రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థలకు వారంరోజులు సెలవులు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. కంచర్ల రవి గౌడ్…

214 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూన్ 13,  ఉష్ణోగ్రతలు క్రమ క్రమంగా తగ్గుముఖానికి చేరే దిశలో అధిక ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండడంణపట్ల వాతావరణంలో ఎలాంటి మార్పులు లేకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈసందర్భంగా విలేకరుల సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడు మాట్లాడుతూ విద్యాసంస్థలకు ఓ వారం రోజులు సెలవులను పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్, మండల అధ్యక్షుడు […]

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం…

173 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, జీవన తోడ్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016కు పెంచినందుకు గాను ముస్తాబాద్ మండల అధ్యక్షులు పాతూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహంవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పాతూరు శ్రీనివాస్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పలువురు వికలాంగులు ఉన్నత స్థానం కల్పించి జీవనభృతి కల్పించినందుకు […]

ప్రాంతీయం

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ క్షీరాభిషేకం…

125 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, జీవన తోడ్పాటుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వికలాంగుల పెన్షన్ 3016 నుండి 4016కు పెంచినందుకు గాను ముస్తాబాద్ మండల అధ్యక్షులు పాతూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ముస్తాబాద్ తెలంగాణ తల్లి విగ్రహంవద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మండల అధ్యక్షుడు పాతూరు శ్రీనివాస్ రెడ్డి తో పాటు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి పలువురు వికలాంగులు ఉన్నత స్థానం కల్పించి జీవనభృతి కల్పించినందుకు […]

Breaking News ప్రాంతీయం

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు..

118 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో వికలాంగుల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిన్నటి రోజున దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసిఆర్  గతంలోనే ప్రవేశపెట్టిన పెన్షన్ 3016 ఉండగా అదనంగా 1000 రూపాయలు కలుపుకొని 4016 దివ్యాంగులకు పెంచిన సందర్భంగా  మండేపల్లి గ్రామంలో ఉదయం 9:30 నిముషాలకు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ చిత్రపటాలకు దివ్యాంగులు గోడిసేలా రామకిష్టయ్య, గాదగోని మొండయ్య, పెద్ది శంకరయ్య, శ్రీనివాస్, మసూరి కుంటయ్య, బండి సత్తయ్య, […]

ప్రాంతీయం

ఆత్మహత్యకు ప్రయత్నంచేసిన వ్యక్తి కేసునమోదు…

123 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9,   సాయంత్రం అందాదగా ఆరుగంటల సమయంలో మండలంలోని నామాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రావణ్ తండ్రి భద్రయ్య వయస్సు 25 సం. అనునతడు తన గ్రామంలోని కులసంఘంలో చిట్టి డబ్బులు తీసుకుని వాడుకుని వాటిని కట్టమన్నందుకు గొడవపడి వారిని బెదిరించాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ చౌకువద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. Telugu News […]

ప్రాంతీయం

ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి కేసునమోదు…

139 Views      ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9,   సాయంత్రం అందాదగా ఆరు గంటల సమయంలో నామము గ్రామానికి చెందిన గొడుగు శ్రావణ్ తండ్రి భద్రయ్య వయస్సు 25 సం. అనునతడు తన గ్రామంలోని కుల సంఘంలో చిట్టి డబ్బులు తీసుకుని వాటిని కట్టమన్నందుకు గొడవ పడి వారిని బెదిరించాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ చౌకువద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ ఎస్సై […]