141 Views పనిచేయని ఏటీఎం లు ప్రజలకు తప్పని తిప్పలు -సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఏటీఎం వద్ద పడిగాపులు కాసిన ప్రజలు TS తెలుగు 24 /7న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం తో పాటు గొల్లపల్లి గ్రామంలో గల ఎటిఎం మిషన్ లు తరచూ మొరాయిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.శనివారం రోజున మండల కేంద్రంలో గల ఐఓబి బ్యాంక్ ఏటీఎం లో డబ్బులు లేకపోవడం,ఎల్లారెడ్డిపేట,గొల్లపల్లిలో గల ఎస్బీఐ ఏటీఎం లు పనిచేయక […]
75 Viewsచెన్నూర్ పట్టణం కంపు కొట్టుతున్న చెన్నూర్ పట్టణం రోగాల పాలౌతున్న ప్రజలు పట్టించుకోని ప్రజా ప్రతినిధులు,అధికారులు. వాడలల్లో సీపీఎం నాయకత్వం పర్యటన. గోడు వెళ్లబోసుకున్నా ప్రజలు. పట్టణ ప్రజల సమస్యలు పరిష్కరించాలని CPM డిమాండ్ సంకే రవి CPM జిల్లా కార్యదర్శి చెన్నూర్ పట్టణంలోని మారమ్మ వాడ,బేతాళ వాడ,మున్సిపల్ రోడ్డు, మసీదు రోడ్,ఖాజీపుర,కోట బోడ,లైన్ గడ్డ,నల్లగొండ పోచమ్మ వాడ,ప్రాంతాల్లో ఈరోజు సిపిఎం నాయకత్వం పర్యటించి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు తమ బాధలను […]
180 Viewsమంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బైసా మలేష్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ,వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాణించిన పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే డా. జి.వివేక్ వెంకటస్వామి గారు,వేమనపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షాబీర్ అలీ,ఆర్. సంతోష్ ,మూల రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not […]