ప్రాంతీయం

ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తి కేసునమోదు…

117 Views
     ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9,   సాయంత్రం అందాదగా ఆరు గంటల సమయంలో నామము గ్రామానికి చెందిన గొడుగు శ్రావణ్ తండ్రి భద్రయ్య వయస్సు 25 సం. అనునతడు తన గ్రామంలోని కుల సంఘంలో చిట్టి డబ్బులు తీసుకుని వాటిని కట్టమన్నందుకు గొడవ పడి వారిని బెదిరించాలని ఉద్దేశంతో రాజీవ్ గాంధీ చౌకువద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయగా అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించామని ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *