119 Views– సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం దౌల్తాబాద్: వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరిస్తూ వివిధ శాఖల్లో నియమించడం హర్షణీయమని వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు నీరుడి యాదగిరి అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహాసిల్దార్ కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సేవలను గుర్తించి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించి వివిధ శాఖల్లో పోస్టింగ్ లు ఇవ్వడమే కాకుండా పే స్కేల్ ను వర్తింపజేయడంపై […]
ప్రాంతీయం
మానస ఉన్నత చదువులకు సహాయం చేస్తా
126 Views– నిరుపేద విద్యార్థినీకి ల్యాప్ టాప్ అందజేత – దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దుబ్బాక: మానస ఉన్నత చదువులకు సహాయం చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుబ్బాక మండలం అచ్చమాయ పల్లి గ్రామానికి చెందిన చింతల మానస విద్యార్థినికి ల్యాప్ టాప్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మానస జేఈఈ లో ఉత్తీర్ణత పొంది ఐఐటి కాన్పూర్ లో […]
విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం
125 Views రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం జూలై 25: కోనరావుపేట మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మండల స్థాయి జనరల్ బాడీ సమావేశం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గుడి ఆవరణం కొనరావుపేట్ ఈరోజు 12 గంటలకు జరిగినది ఈ సమావేశానికి మండల అధ్యక్షులు సంకోజి సత్తయ్య అధ్యక్షతన ఈ సమావేశానికి ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు చందనగిరి గోపాల్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల హక్కుల సాధనకై చలో సిరిసిల్ల కలెక్టరేట్ ముట్టడి […]
బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో “ఠాణా దివస్
133 Viewsబోయినపల్లి పోలీస్ స్టేషన్లో 01-08-2023(మంగళవారం రోజున) నిర్వహించే “ఠాణా దివస్” కార్యక్రమాన్ని బోయినపల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని,ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, ప్రజల నుండి స్వయంగా విన్నపాలు స్వీకరించి, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం కోసం చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమంలో […]
మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల సంక్షేమానికి కృషి చేస్తా
121 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి ఎల్లారెడ్డిపేట మండలం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జజ్జరి నాగరాజు గారి అధ్యక్షతన ,ఉమ్మడి మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు మోగుటం శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నకు జరిగిన ఎన్నికల్లో డైరెక్టర్లు గా గెలిచిన పిట్టల మోహన్ ముదిరాజ్(అక్కపల్లి),పని శివరామకృష్ణ ముదిరాజ్(అడవిపదిర) గార్లను మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు అనంతరం […]
అనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహయం
182 Viewsఅనారోగ్యంతో మరణించిన హోంగార్డ్ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహయం అందించిన తోటి హోమ్ గార్డ్స్.ఆర్థిక సహాయం అందించి బాసటగా నిలిచిన హోమ్ గార్డ్స్ ని అభినదించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. జిల్లా లో హోమ్ గార్డ్ గా విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో మరణించిన ఎస్.కె.సుబాని కుటుంబ సభ్యులకు చెక్ అందజేసిన జిల్లా ఎస్పీ గారు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించిన హోమ్ […]
13,నెలల బాలుడి మృతికి కారణమైన పునుగు బజ్జీలు…
469 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 24, మైదా పిండి పునుగుల ముక్కలు గొంతులో తట్టుకొని 13. నెలల బాబు మృతి.. పునుగులతో పసి బాలుడి ప్రాణము చిదిమేసింది. ముస్తాబాద్ మండల కేంద్రంలో వలస వచ్చి కూలీలుగా జీవనము రెండు సంవత్సరాలుగా కొనసాగిస్తున్న మారుతి కవిత దంపతుల కుమారుడు క్రాంతి కుమార్ 13.నెలలు సోమవారం సాయంత్రం పుణుగులు నోట్లో పెట్టుకుని మింగడంతో గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతి చెందాడు. రెండేళ్ళ క్రితం కొమరం బీమ్ జిల్లా కౌటాల మండలం […]
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
130 Viewsదౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల వల్ల ఉమ్మడి మెదక్ జిల్లాలో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలలో నీరు చేరి ఇసుకమేటలు మట్టితో పొలాలన్నీ కూడా వ్యవసాయ భూములు నిండిపోయి రైతన్నకు కష్టాలని మిగిల్చిందని మెదక్ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు ఇల్లెందుల రమేష్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం త్వరితగతిన నష్టపోయిన పంటలను సందర్శించి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందే విధంగా ప్రభుత్వం చర్యలు […]
పంట పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలి
116 Viewsదౌల్తాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా లకు పంట పొలాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ఇందుప్రియల్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు తో కలిసి పంటలను సందర్శించి, రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వర్షాలు, అధిక తేమ వాతావరణం వలన పత్తి పంటపై తెగులు సోకే అవకాశం ఉన్నందున కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటర్ […]
ఆత్మ కమిటీ చైర్మన్ ఊడేం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ….
146 Viewsగజ్వేల్ పట్టణంలోని ఆత్మ కమిటీ కార్యాలయంలో సోమవారం బారాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆత్మ కమిటీ చైర్మన్ ఊడేం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆత్మ కమిటీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి. రాజమౌళి,ఎంపీపీ అమరావతి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరంతరం ప్రజల బాగుకోసం అహర్నిశలు తపించే వ్యక్తి […]










