364 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 8, ముక్తినాథ్ కేవలం హిందువులకే కాదు, ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ ఆలయం రాణి పౌవా గ్రామానికి సమీపంలో ఉంది. హిందువులు ఈ పవిత్రక్షేత్రాన్ని ముక్తిక్షేత్రం అంటారు. ఈ ఆలయం ఒకప్పుడు వైష్ణవుల ఆధీనంలో ఉండేదనీ, ఆ తరువాత బౌద్ధులు ఆరాధనాక్షేత్రంగా మారిందని భావిస్తారు. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు. బుద్ధులకు పూర్వం ఈ ప్రదేశం సాలిగ్రాం అని పిలువబడుతూ వచ్చింది. శ్రీమన్నారాయణకు ప్రతిరూపమైన సాలిగ్రామశిలలు ఇక్కడ […]
ప్రాంతీయం
2001 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ..
126 Views పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి 14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ […]
బ్యాంకు సహకారంతో పిండి గిర్ని ప్రారంభించారు…
131 Views ముస్తాబాద్ ప్రతినిధి జులై 7, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గూడెం శాఖవారి ఆర్థిక సాయంతొ పిఎంఎఫ్ ఏమ్ ఇ క్రింద డిఆర్ డి ఏ SERP ఎస్ ఇఆర్ పి శ్రీ వీరాంజనేయ గ్రామైక్య సంఘం వారి సౌజన్యంతో ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన స్పందన ఎస్ ఎస్ జి సభ్యురాలు కస్తూరి సౌందర్య కి 3,00,000 /- రూ. మంజూరు అయ్యిన (శ్రీ రాజరాజేశ్వర పిండి గిర్ని) ని […]
కేంద్ర ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మను దగ్ధంచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…
136 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 7, మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్లబాల్రెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దాహణం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్ట్ విచారణకు స్వీకరించకుండా తిరస్కరించబడింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. రాజకీయ కక్ష సాధింపు ధోరణినిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధంచేశారు మోడీ […]
ప్రతిభను చాటిన విద్యార్థులను ఘనంగా సత్కరించి అభినందించిన రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్…
136 Views ముస్తాబాద్ ప్రతినిధి జూలై 7, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని సాయి శ్రీ జూనియర్ కళాశాలలో ఇంప్రూవ్మెంట్ విద్యార్థులు ప్రతిభను చాటిన 470గాను466,465,470 గాను 466 సాధించిన విద్యార్థులు కంచర్ల ఉషశ్రీ ఎన్ హర్షిత కే.ప్రణయనులను అభినందించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ వచ్చిన విద్యార్థులను బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల […]
గ్రామపంచాయతీ నిధుల నుండి బోర్ వెయ్యడంప్రారంభించారు
110 Views తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ లోని గ్రామంలో శుక్రవారం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్సీయల్ (గురుకులం) స్కూల్ లో నీటి సమస్యను పరిష్కరించడానికి ఇందిరమ్మ కాలనీ గ్రామ పంచాయతీ నిధుల నుండి బోర్ వేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ బైరి శ్రీవాణి రమేష్, ఉపసర్పంచ్ సాయిరాం, వార్డ్ సభ్యులు రాజేష్, మహేందర్,ఎంపీటీసీ ప్రసూనా నర్సయ్య,కార్యదర్శి సలీం, స్కూల్ ప్రిన్సిపాల్ శకుంతల మేడం, స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను కేసీఆర్ ఆగం చేస్తురు కేకే మహేందర్ రెడ్డి అన్నారు
133 Views తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్, భరత్ నగర్, మల్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీకతీతంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీ రాజ్యమేలుతుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానె అభయ హస్తం,పావలా వడ్డి ఋణాలు,రైతులకు రుణమాఫి, ఆరోగ్య శ్రీ పథకం వంటి మరెన్నో పథకాలు అమలు చేస్తాండబుల్ రూం ఇండ్ల స్కీమ్ పెట్టీ ప్రజలను ట్రబుల్ కు గురిచేసి ఒక్క ఇల్లు […]
ఆటో కార్మికుడు దేవయ్య గుండెపోటుతో మృతి
447 Viewsగుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి […]
గ్రామపంచాయతీ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు
158 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్ వద్ద కార్మికుల సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సందర్శించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వం అధికారుల చేత గ్రామపంచాయతీలలో పోటీ కార్మికులను పెట్టి కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నిస్తూ కార్మికులకు బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లపై జేఏసీ నాయకులకు చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించి […]
ఆటో కార్మికుడు గుండెపోటుతో దేవయ్య మృతి…
125 Viewsగుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి […]










