143 Viewsతెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… డిల్లీలో కాదు..కూడవెల్లి వాగులో చూడండి ఆలుగులు పారుతున్నా..కనిపించడం లేదా కాళేశ్వర జలాలు ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు తెలంగాణ ఏర్పాటు పలితమే.. కాళేశ్వరం నీళ్లు ఆలుపెరుగని కర్తవ్య దీక్షతోనే సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ తెచ్చిండు – నేడు కాళేశ్వరం నీళ్లను రప్పించాడు. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ దుబ్బాక నియోజకవర్గంలోకి చెరువులకు నీళ్లు విడిచిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ […]
ప్రాంతీయం
సయ్యద్ నగర్ లో కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన జడ్పీటీసీ
181 Viewsరాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, ఎంపీడీఓ, పంచాయితీ కార్యదర్శి, వైద్య అధికారులు, ఆత్మకమిటి డైరెక్టర్ జగపతి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం కెసిఆర్ పై చిన్నారి అభిమానం……
148 Viewsకేసీఆర్ పై చిన్నారి అభిమానం ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com
విద్యుత్ ఘాతంతో పాడిగేద చనిపోయిన రైతుకు 40, వేల.రూ, చెక్కును అందజేసిన ప్రజా ప్రతినిధులు…
217 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16, మండేపల్లి గ్రామం గ్రామపంచాయతీ ఆవరణలో పెద్ది పుష్ప – మల్లయ్యకు చెందిన బర్రె కరెంట్ షాక్ తో మృతి చెందగా సెస్ తరుపున 40,000 రూపాయలు మంజూరు కాగా అట్టి చెక్కును సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగేలా మానస – రాజు, సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం చేతుల మీదిగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి […]
ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి
149 Viewsఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి దుబ్బాక మండలం రామక్క పేట, తిమ్మాపూర్ PHC ల నుండీ CITU ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న ఆశా వర్కర్లు ఈ సందర్భంగా CITU రాష్ట్ర కమిటీ సభ్యులు జి. భాస్కర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారనీ గత 18 సం॥రాల నుండి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు […]
మహాశివరాత్రి జాతరకు ఎంపీ కి ఆహ్వానం
140 Viewsమహాశివరాత్రి జాతరకు ఎంపీ కి ఆహ్వానం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వరాలయంలో నెల 17 నుండి ప్రారంభమయ్యే మహా శివరాత్రి జాతరకు హాజరు కావాల్సిందిగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని ఆలయ కమిటీ చైర్మన్ ఆది వేణుగోపాల్ ఆహ్వానించారు.మహాశివరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి గురువారం అందజేసి జాతర ఉత్సవాలకు ఆహ్వానించారు. Telugu News 24/7tslocalvibe.com
ముస్తాబాద్ పెద్ద చెరువు నుండి మొదులుకొని అప్పర్ మానేరు చెక్ డ్యామ్ల అభివృద్ధి పనుల క్షేత్ర స్థాయిలో పరిశీలన…
681 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16, రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం జలశక్తి అభియాన్ నుండి లియో ఫ్రాంక్లిన్, ముస్తాబాద్ లోని పెద్ద చెరువు నుండి మొదలుకొని నామాపూర్ అప్పర్ మానేరు చెక్ డ్యామ్ లను స్టోరేజ్ వాటర్ నిల్వ కెపాసిటీ ఈ ప్రాజెక్టుల వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగిందా లేదా అనే విషయంపై సానుకూలంకుశంగా చర్చించడానికి పిడి ప్రాజెక్టు డైరెక్టర్, మదన్మోహన్ అసిస్టెంట్ […]
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
153 Viewsరాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి, రామారం, వీరారెడ్డిపల్లి, వీరానగర్, అంకిరెడ్డిపల్లి, గొల్లపల్లి, దౌల్తాబాద్ మండలంలోని మాచిన్ పల్లి గ్రామాలలో శుక్రవారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు త్రీఫేజ్ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ వాసుదేవ్ రావు తెలిపారు. 33కెవి లైన్ మరమత్తు పనుల కారణంగా త్రీఫేజ్ విద్యుత్ ను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు. తిరిగి సాయంత్రం 7 గంటల నుండి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఉంటుందని ఆయన […]










