226 Viewsస్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి స్త్రీ నిధి ఋణాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఐకెపి ఎపియం మల్లేశం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ కావేరి మండల సమాఖ్య కార్యాలయం లో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ,స్ట్రీనిది ఋణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలన్నారు .అన్ని సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలన్నారు. అనంతరం […]
ప్రాంతీయం
డెంగ్యూతో జిల్లాలో గర్భిణీ మృతి
271 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 26 వైద్య అధికారుల నిర్లక్ష్యం గ్రామాలలో పరిశుద్ధ పనుల లోపం వల్ల డెంగు జ్వరంతో మూడు నెలల గర్భిణీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన జక్కం పావనికి మూడు రోజు లుగా జ్వరం వస్తుండడంతో భద్రాచలంలో ఓ ప్రైవేట్ హాస్పి టల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదు హాస్పిటల్కు తీసుకు వెళ్ళమని చెప్పగా వెంటనే […]
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
293 Views– మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పర్ పల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ సోదరుడు లక్ష్మణ్ గౌడ్, హైమద్ నగర్ లో జానీ మియా లు మృతి చెందగా కుటుంబాలను పరామర్శించారు. అలాగే మల్లేశం పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి మృతి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం […]
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
254 Viewsదౌల్తాబాద్: పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యమని సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, శేరిపల్లి బందారం గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు. పోషకాహారం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం పోషకాహార విలువలపై గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సునీత, […]
ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటాం
190 Viewsదౌల్తాబాద్: బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్ర దౌల్తాబాద్ లో వివిధ పాఠశాలలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అనంతరం పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం సభ్యత్వ రుసుముతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని అన్నారు. ఎమ్మార్సీ సిబ్బంది ఎస్ఎస్ ఏ ఉద్యోగుల మినిమం […]
దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం
148 Views– దుబ్బాక స్ఫూర్తి గా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం – యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు పంపిణీ చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్; యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని, వారి అండదండలతో వొచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. తొగుటలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 1070 మంది యువకులకు డ్రైవింగ్ […]
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా…
304 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు. పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు…? […]
విద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” కవిడాక్టర్ వాసర వేణి పరుశరాములు
181 Viewsవిద్యార్థులు సామాజిక సేవకులుగా రాణించాలి” జాతీయ సేవాపథకం దినోత్సవం) ఎల్లారెడ్డపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ సేవాపథకం దినోత్సవం నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఎన్.ఎస్.ఎస్ కార్యక్రమాలలో సేవలందించిన విద్యార్థులకు మెమొంటోలు బహుకరించారు ఈ సందర్భంగా *ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ అధికారి వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ 1969లో సెప్టెంబర్ 24న అప్పటి కేంద్ర విద్యాశాఖమంత్రి డా.వి.కె.ఆర్.వి రావు ప్రారంభించారన్నారు. విద్యార్థులను సామాజిక సేవకులుగా మలుచడం, నాయకత్వలక్షణాలు పెంపొందింపజేయడం, శ్రమజీవనం అలవాటుచేయడం, నైపుణ్యాలను వెలికితీయడం జాతీయసేవాపథకం ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. విద్యాలయాలలో […]
*రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న కరీంనగర్ ప్రభుత్వ అందుల మరియు బదిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు…
144 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27 ను పురస్కరించుకొని మంగళవారం నాడు కరీంనగర్ ప్రభుత్వ అందుల మరియు బధిరుల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు జిల్లా పర్యటక శాఖ ఆధ్వర్యంలో విహాయాత్రను చేపట్టారు. అందులో భాగంగా 150 మంది అంద మరియు బధిర విద్యార్థులతో పాటు ఆశ్రమ పాఠశాల సిబ్బంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం పక్షాన అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా […]
బిసి కులవృత్తులకు చేయూత
200 Views– 42 మంది లబ్ధిదారులకు బీసీ బందు అందజేత – ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి లక్ష్మణ్ రావు ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 26: వృత్తులకు బీసీ బందు చేయూత లాంటిదని లబ్ధిదారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ పిల్లి రేణుక అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన బీసీ బందులో భాగంగా రెండో విడతగా 42 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష విలువైన చెక్కులను ఎంపీపీ […]










