128 Viewsపశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే వాటి పట్ల ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య తెలిపారు. మంగళవారం ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్స్ 320 డిస్ట్రిక్ట్ సెక్రెటరీ ఫర్ వెటర్నరీ క్యాంప్స్ లయన్ డాక్టర్ లింగమూర్తి జన్మదినం సందర్భంగా గుండ్రెడ్డిపల్లిలో ప్రోగ్రామ్ చైర్మన్ లయన్ తాడురీ కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఉచిత మేగా పశు వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పశువులకు శుభ్రమైన నీరు […]
ప్రాంతీయం
జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం
37 Viewsజిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం. మంచిర్యాల జిల్లా. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గీట్ల సుమీత్ అధ్యర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించడం జరిగింది.వివిధ శాఖలలో ఆఫీసు సబార్డినేట్ గా 20 25 ఏండ్లు గడిచిన ప్రమోషన్లు లేక ఆఫీసు సబార్డినేట్ గా పదవి విరమణ చేయడం జరుగుతుందని అన్ని తెలియజేశారు. […]
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు పరామర్శ
59 Viewsసిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకొని హైదరాబాద్ కోకాపేటలో క్రిస్ విల్లాలోని వారి నివాసంలో ఆదివారం పరామర్శించడం జరిగిందని సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షులు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేఆర్ భీమసేన, జాతీయ మాల మహానాడు రాష్ట్ర నాయకులు తుమ్మ శ్రీనివాస్ లతో కలిసి వారిని పరామర్శించారు. అనంతరం సత్యనారాయణ […]
అభిమానానికి ఆర్థిక భరోసానిచ్చిన స్వచ్ఛంద సహాయ సంస్థ.. …
169 Viewsనిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్9 గ్రామంలో ఇటీవల బ్రెయిన్ డెడ్ తో ఆటో డ్రైవర్ గా జీవనం సాగిస్తున్న బండారి అశోక్ మృత్యువుతో పోరాడి మరణించారు. కాగా దేవసేన ఆదివారం అదే గ్రామానికి చెందిన డాన్స్ మాస్టర్ అశోక్ (అలియాస్ అబ్బాస్) అకస్మిక మరణం చెందడం వలన వారి యొక్క కుటుంబానికి SSC 2004 2005 బ్యాచ్ వారు భరోసా స్వచ్ఛంద సేవ సంస్థ వేల్పూర్ అనే సేవ సంస్థను ఏర్పాటు చేసుకొని సహాయం చేయడానికి ముందుకు […]
రోడ్లన్నీ గుంతల మయం..?!. యువకుల శ్రమదానం
439 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ యువకులు ఆదర్శప్రాయమైన సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామం వద్ద సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండగా, గ్రామ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతను పూడ్చి రహదారిని సురక్షితంగా మార్చారు.ఈ సేవా కార్యక్రమంలో గ్రామస్తులు మేడిశెట్టి మల్లేష్, మామిండ్ల కిషన్, మాడిగపు శ్రీనివాస్, మేడిశెట్టి విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రయాణ భద్రత కోసం చేసిన ఈ స్వచ్ఛంద సేవను […]
రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి..
550 Viewsరోడ్డు ప్రమాదంలో దుమాల వాసి మృతి విషాదం లో దుమాల ఎల్లారెడ్దిపేట మేజర్ గ్రామపంచాయతీ శివారులో కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారి లో గల హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం మద్యాహ్నం 3:30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య (38) అక్కడికక్కడే మరణించారు, దుమాల గ్రామానికి చెందిన జాలపెల్లి అంజయ్య (38) అనే పెయింటర్ సమీపంలో హెచ్ పి పెట్రోల్ బంక్ లో […]
50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి
32 Views50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. మంచిర్యాల జిల్లా. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశంలో 50% సీలింగ్ రిజర్వేషన్లు ఎత్తివేతపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగంలో 50% రిజర్వేషన్లు దాటవద్దని ఎక్కడా లేదు. సుప్రీంకోర్టు జడ్జీలు నలుగురు ఐదుగురు కలిసి చేసిన నిర్ణయం మాత్రమే. భారత రాజ్యాంగం ఇప్పటివరకు 130 సార్లు సవరణలు చేసింది. ఇప్పుడు ఒక్కసారి బీసీల […]
మంచిర్యాలలో బీఎస్పీ పార్టీలో నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత చేరికలు
36 Viewsమంచిర్యాలలో బీఎస్పీ పార్టీలో నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత చేరికలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరరావు హాస్పిటల్ ప్రాంగణంలో ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు ఆధ్వర్యంలో యువత భారీ చేరిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ బొల్లి నరేష్, తోటపల్లి రవి, చిలుముల గణేష్, రాజేష్ ,రాజు, రవి తదితరులు పార్టీలో కి రావడం జరిగింది. రానున్నది […]
బిఆర్ఎస్ ఇంటింటి ప్రచార కార్యక్రమం
42 Viewsఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్. మంచిర్యాల జిల్లా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ కి ఓటు వేసి,భారీ మెజార్టీ తో గెలిపించాలని రహమత్ నగర్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు […]
రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్
43 Viewsమంచిర్యాల జిల్లా రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి పంపిణీ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అక్టోబర్ 30, 2025: నిరుపేద, అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, నవంబర్ 1వ తేదీ నుండి చౌక ధరల దుకాణాలలో రేషన్ కార్డుదారులకు నాన్ ఓవెన్ సంచి అందించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా […]










