36 Viewsబీసీ రిజర్వేషన్లను పార్లమెంట్లో పెట్టాలని బీసీల ధర్మపోరాట దీక్ష. మంచిర్యాల జిల్లా. ఈరోజు బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తానందున రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ముందు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీల ధర్మపోరాట దీక్షను చేయడం జరిగింది. దీక్షకు ముందుగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు పూలమాల వేసి బీసీ జేఏసీ నాయకులు కు బీసీ జేఏసీ జిల్లా కుల సంఘాల నాయకులు సంగెపు ఎల్లయ్య, వైద్య […]
ప్రాంతీయం
బాంబు పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్ – కమిషనర్
37 Viewsబాంబు పేలుళ్ల నేపథ్యంలో అలర్ట్ – రామగుండం పోలీస్ కమీషనరేట్. కమీషనరేట్ పరిధిలో బాంబు స్క్వాడ్, జాగిలాలతో విస్తృత తనిఖీలు. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ రోజు పరిధిలోని గోదావరిఖని, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షేట్టిపేట, అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల నేతృత్వంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. రద్దీగా […]
రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
37 Viewsరైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నవంబర్ 10, 2025: 2025- 26 సంవత్సరానికి గాను వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌకర్యార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ […]
కార్తీక వనభోజన మహోత్సవం
119 Viewsబ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం సిద్దిపేట జిల్లా, గజ్వేల్, నవంబర్ 9 గజ్వేల్ డివిజన్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో కార్తీక బ్రాహ్మణ వనభోజన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం గణేష్ పల్లి లోని గంగు దివాకర్ రావు వ్యవసాయ క్షేత్రం లో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏకవార రుద్రాభిషేకము ధాత్రి నారాయణ కళ్యాణ మహోత్సవము గాయత్రీ మహిళా సంఘం గజ్వేల్ వారిచేత […]
ఘనంగా నూతన గృహప్రవేశం
297 Viewsఘనంగా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ నూతన గృహప్రవేశం సిద్దిపేట జిల్లా, మార్కుక్ నవంబర్ 9 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం తాజా మాజీ ఎంపీపీ తాండ పాండు గౌడ్ సోదరుడు తాండ స్వామి గౌడ్ నూతన గృహప్రవేశం అట్టహాసంగా నిర్వహించారు, హోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు, నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న చేబర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాబు అశోక్ ఉపసర్పంచ్ స్వామి, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు […]
రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం
141 Viewsహలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి సిద్దిపేట జిల్లా,గజ్వేల్ నవంబర్ 9 జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం “ఛలో ఢిల్లీ” కార్యక్రమాన్ని ఈరోజు గజ్వేల్లో లోని ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. జాతీయ మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి మాట్లాడుతూ* రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలు
41 Viewsమంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు. మంచిర్యాల జిల్లా. ఈరోజు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి […]
లబ్ధిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
98 Viewsనిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని లింగరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తోట కిష్టమ్మకు 60000 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొత్తపల్లి స్వామి, వీరరెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు…
42 Viewsతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలను దౌల్తాబాద్ మండల కేంద్రం శివాజీ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఆధ్వర్యంలో జరిపించారు. అనంతరం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మద్దెల స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తరపున ప్రజల సేవలో నిరంతరం నిమగ్నమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ […]
బాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత…
85 Viewsబాధిత కుటుంబానికి బాల్య మిత్రుల ఫిక్స్డ్ డిపాజిట్ అందజేత… Ts/24 రిపోర్టర్ అమరవాజీ శ్రీకాంత్ (నిజామాబాద్,) ప్రతినిధి వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన బండారి అశోక్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో తోటి మిత్రుడైన బండారి అశోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.. పూర్వ విద్యార్థులైన 1994 -95 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు మరణించిన తోటి స్నేహితుడు అశోక్ కుటుంబానికి పిల్లలకు భరోసాగా పోస్ట్ […]










