Breaking News ప్రాంతీయం వ్యవసాయం

రైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్

143 Viewsరైతులు మనోధైర్యంతో ఉండాలి.. ప్రభుత్వం ఆదుకుంటుంది: జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్  ———————————— సిరిసిల్ల 26, ఏప్రిల్ 2023 ———————————– వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ రైతులకు భరోసానిచ్చారు. రాత్రి కురిసిన అకాల వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లారెడ్డి పేట, గంభీరావుపేట, వీర్ణపల్లి మండలాల్లోని  గొరింటాల, మల్లు పల్లె, గుంట చెరువుపల్లి తండా, కంచర్ల  గ్రామాల్లో […]

నేరాలు ప్రాంతీయం

ఐదుగురిపై కేసు నమోదు….

134 Viewsధర్నా చేస్తున్న కామారెడ్డి సిరిసిల్ల జాతీయ ప్రధాన రహదారిపై బిజెపి నాయకులపై బుధవారం రోజున ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని శివాజీ విగ్రహం వద్ద గల రహదారికి పై, పొన్నాల తిరుపతిరెడ్డి, మేడిశెట్టి బాలయ్య, గడ్డం రవి, చందపట్ల లక్ష్మారెడ్డి, గుగులోతు అనిల్, అనువారు రోడ్డుపై కూర్చొని ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ధర్నా చేసి ప్రజలకు వాహనాలకు ఇబ్బంది కలిగించినందుకు గాను ఎస్ఐ వి.శేఖర్ పై ఐదు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు మీడియాతో […]

ప్రాంతీయం

మండలంలో ఎమ్మేల్యే రఘునదనరావు పర్యటన

176 Viewsసిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని గోవర్ధనగిరి, వర్ధరజ్ పల్లె గ్రామాలలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పర్యటన నిన్న రాత్రి కురిసిన వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను అంచనా వేయలని అధికారులను ఆదేశించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు అధైర్య పడవద్దని అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీ.జే. వై.ఎమ్.జిల్లా మాజీ అధ్యక్షుడు విబిషన్ రెడ్డి […]

ప్రాంతీయం

రైతన్నలు అధైర్య పడొద్దు.. సీఎం కేసీఆర్ అండగా ఉన్నారు నష్టపోయిన ప్రతి ఎకరాకు పరిహారం అందిస్తాము వర్ధరాజ్ పల్లి, గోవర్ధన గిరి, గుడికందుల గ్రామాల్లో పంట నష్ట పరిశీలన రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు

179 Views తొగుట: పంట చేతికి వొచ్చే సమయంలో వడగండ్ల వర్షం మూలంగా రైతులకు తీరని నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నేరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.. వడగండ్ల మూలంగా నష్టపోయిన మండలంలోని వర్ధరాజ్ పల్లి, గోవర్ధనగిరి, గుడికందుల గ్రామాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి మంత్రి పరిశీలించారు.. వర్ధరాజ్ పల్లి లో టమాటా తోటను, గోవర్ధనగిరి, గుడికందుల గ్రామాల్లో వరి పంటను పరిశీలించారు.. ఈసందర్భంగా […]

ప్రాంతీయం

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

123 Viewsతోగుట ; కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని బండారు పల్లి సర్పంచ్ కుంభం శారదా రఘోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు. బండారుపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, ఎంపీటీసీ మాష్ఠి సుమలతలతో కలిసి ప్రారంభించారు..ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ 7 రోజుల పాటు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు.. శ్రీకాంత్ రెడ్డి, దోమల కొమురయ్యలు మాట్లాడుతూ ఇప్పటివరకు […]

ప్రాంతీయం

కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి

130 Views      జగదేవపూర్ మండలం లోని బి.జి వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను బుధవారం పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, రైతు బంధు అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి స్థానిక సర్పంచ్ మంజుల రమేష్ ఎంపీటీసీ కిరణ్ గౌడ్ లు ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణంలో పాల్గొన్న రాష్ట్ర ఎఫ్డిసి ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

122 Views జగదేవపూర్ మండలం లోని మునిగడప గ్రామంలో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య, స్థానిక ఎంపీటీసీ కిరణ్ గౌడ్ తో కలిసి రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ లు శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులను పరామర్శించి నష్ట పోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదుకుంటామని […]

ప్రాంతీయం

ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా గజ్వేల్ లో ర్యాలీ.

128 Viewsప్రపంచ మలేరియా దినం సందర్భంగా గజ్వెల్ ప్రబుత్వ దవాఖాన నుంచి ర్యాలీ నిర్వహించుట జరిగినది. ఇట్టి ర్యాలిలో పీహెచ్ సి శ్రీగిరిపల్లి సిబ్బంది గజ్వెల్ డివిజన్ సుబునీ ఆఫీసర్ శ్రీనివాస్, బస్తీ దావఖన యంఓ డా. గౌతమి, పీహెచ్ సి శ్రీగిరిపల్లి సి ఎచ్ ఒ . ఖాసీం , ఏ ఎన్ యం లు ,ఆశలు,ఎచ్ ఏ వాసు , నాగరాజు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ పాలనను దేశ ప్రజలు కోరుకుంటున్నారు గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

145 Views తొగుట: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 9ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వేంకట్రావుపేట లో గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొగుట మండలం లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు..22 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ […]

ప్రాంతీయం

కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై విరుచుకుపడ్డ కంచర్ల రవిగౌడ్ బీసివిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

149 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 24,  సిరిసిల్ల బిసి భవన్ లో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిధిగా బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ హాజరై ఆయన మాట్లాడుతూ కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బిసిలను చిన్నచూపు చూస్తున్నది అన్నారు. బిసి కులజనగణనను వెంటనే రాష్టలో చేపట్టాలని అని డిమాండ్ చేశారు. బిసిబిడ్డ దేశ ప్రధానిగా వుండి […]