221 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, పోతుగల్ సహకార సంఘం ముందు బీజేపీ ఆధ్వర్యంలో రైతులను ఆదుకోవాలని ధర్నారాస్తారోకో చేశారు. రైతులు ఆరుకాలం పండించిన పంటలను చేతి కంది దశలో అకాల వర్షానికి వరిచేలు నేలకోరిగాయి కొంతమంది రైతులు కోసిన వడ్ల కుప్పలపై వర్షంపడి తడిసి ముద్దయి వరదల దాటికి నీటిలో కొట్టుకుపోతున్నాయి మరికొన్ని నానిన వడ్లు మొలకెత్తాయి ఇలాంటి పరిస్థితులలో రైతులు పండించే వడ్లను ఎలాంటి ఆంక్షలు లేకుండా త్వరితగతిన ప్రభుత్వం కొనాలని […]
ప్రాంతీయం
మృతుని కుటుంబానికి 2,లక్షలు ఆర్డర్ కాపీ అందించిన బిఆర్ఎస్…
235 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, గూడెం గ్రామానికి చెందిన గద్దల దుర్గాప్రసాద్ బిఆర్ ఎస్ పార్టీకార్యకర్త గత 3నెలల రోజుల క్రితం సిరిసిల్ల నుండి ఆటోలో తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుండి జారిపడి మరణించారు. అతనికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున అతని భార్య సుజాతకి హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేతుల మీదుగా 2, లక్షల రూపాయల ఆర్డర్ కాఫీనీ […]
అకాల వర్షాలతో పంట నష్ట పోయిన రైతులను అదైర్యపడొద్దు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించిన ఎఫ్డిసి ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
129 Views జగదేవపూర్ మండలములోని పలు గ్రామాలలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని…ప్రభుత్వం తరుపున పరిహారం ఇచ్చి ఆదుకుంటామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి వెల్లడించారు,మండలం లోని ఆనంతసాగర్,తిమ్మాపూర్ గ్రామాల్లో స్థానిక సర్పంచ్ లు లావణ్య మల్లేశం,లక్ష్మీ రమేష్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి పర్టించారు, వడగండ్ల వానతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు కుమార్,మహేందర్, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. […]
వరి ధాన్యాన్ని వెనువెంటనే కొనాలని మొలకెత్తిన వడ్లను రోడ్డుపై పోసి ధర్నారోకోలు చేస్తున్న రైతులు…
163 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే, 2, అవునూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై ధర్నా రాస్తారోకోలు చేశారు. ఇప్పటికే పలు గ్రామాలలో ఐకెపి సెంటర్ల వద్ద వరి ధాన్యాన్ని ఆరబెట్టగా కురిసిన వర్షానికి పరుధాలలో ఆరబెట్టి ఉన్న వడ్లు తడిసి ముద్దయినట్లు రైతులు తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలోనే అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు […]
జూనియర్ పంచాయితీ కార్యదర్శి లను వెంటనే పర్మినెంట్ చెయ్యాలి… కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…
225 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో తంగల్లపల్లి మండల కేంద్రంలో శాంతియుతంగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయితీలను బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ సంఘీభావం తెలియజేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ జూనియర్ పంచాయితీ కార్యదర్శులను వెంటనే పర్మెంట్ చేస్తూ 4, సంవత్సరాల ప్రోబిషన్ పీరియడ్ ను రెగ్యులర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ […]
క్రీడా పోటీలో విజేతలకు మెడల్స్ అందించి.. మహిళా భద్రత కోసం అభయ యాప్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్…
373 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2,రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పోలీస్ క్రీడా పోటీల ముగింపు వేడుకలో మంత్రి కేటీఆర్ పాల్గొని విజేతలకు మెడల్స్ అందజేశారు. అనంతరం జిల్లాలో మహిళా భద్రత కోసం ఏర్పాటు చేసిన ‘అభయ’ యాప్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి…
309 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మే 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం రైతులతో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కొనేంతవరకు ప్రతి ఐకెపి సెంటర్ సహకార సొసైటీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చుండి పోరాటం చేయడం […]
వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి
143 Viewsతొగుట:వరిధాన్యం కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి కోరారు..మండలంలోని తొగుట, రాంపూర్ గ్రామాల్లో ఐకేపీ, సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కేంద్రాలను సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లతో కలిసి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందని ఆమె.పేర్కొన్నారు.. సొసైటీ చైర్మన్ కె హరికృష్ణా రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య లు మాట్లాడుతూ మండలంలోని […]
ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు
135 Viewsఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో ఘనంగా మేడే వేడుకలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ వేములఘట్ లో సోమవారం మేడే సందర్భంగా సర్పంచ్ సిద్దిపేట బాలయ్య,ఉప సర్పంచ్ బాలకిషన్,ఎంపీటీసీ కల్పన మల్లేష్,బీ ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట ఎల్లం,ప్యాట బాబు అధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు జండా ఆవిష్కరణ అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి మేడే ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా […]










