252 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బూరుగుపల్లి తేదీ:19-09-2023 మంగళవారం రోజున బూరుగుపల్లి గ్రామం లో పంచాయతీ సెక్రెటరీ రాచకొండ నాగరాజు ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు (బాలెంనత) లో పోషణ ఆహార లోపం లేకుండా ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలి అని తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా ఐసిడిఎ సూప వేజర్ సౌజన్య మాట్లాడుతూ గర్భిణీలు’మరియు బాలెనంత వారి ఆరోగ్యం నిమిత్తం చిరు ధాన్యాలు అయినటువంటి సజ్జలు,కొర్రలు,రాగులు, అరిసెలు, పెసర్లు,సామలు,మినుములు, జొన్నలు,అటుకులు,బెల్లం అలాగే ఆకుకూరలు గురించి వాటి […]
ప్రాంతీయం
నెమలి పింఛాలతో గణనాథుడి ప్రతిష్ట
201 Viewsదౌల్తాబాద్ ;మండల కేంద్రమైన చందూర్ లో శివాజీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడిని నెమలిపింఛాలతో ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా గణనాథుడిని వినూత్న రీతిలో ప్రతిష్టించడం జరుగుతుందని తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం గవ్వలతో గణనాథుడు గత సంవత్సరం పగిలిన కొబ్బరికాయ చిప్పలతో మట్టి గణనాథుడిని ప్రతిష్టించామన్నారు. ఈ సంవత్సరం నెమలిపింఛాలతో గణనాథుని ప్రతిష్టించడంతో ఆయా గ్రామాల ప్రజలు గణనాథుడిని సందర్శించి ప్రత్యేక పూజలు చేసి యూత్ సభ్యులను […]
బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో స్వచ్ఛత. హే సేవ పక్షోత్సవాలు
125 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో సర్పంచ్ పాశం బాపు రెడ్డి. మరియు పంచాయతీ సెక్రెటరీ జయరాం ఆధ్వర్యంలో స్వచ్ఛత. హే సేవ పక్షోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛత హి స్వచ్ఛభారత్ వివరాలు సూచనలు సలహాలు తెలుపుతూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యము అని అన్నారు మనం అశ్రద్ధ చేయడం వల్ల గ్రామాలు […]
ఉత్తమ ఎస్ఐగా ప్రశంశ రివార్డు
435 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 పోలీస్ శాఖలో ప్రజలకు ఉత్త మమైన సేవలు అందించే దిశ గా ప్రవేశపెట్టిన 5″ఎస్ ఫంక్షన ల్ వర్టికల్స్ లో ములుగు జిల్లా సిబ్బంది యోగ్యమైన సేవలు అందించినందుకుగాను మంగ పేట ఎస్ఐ గొదరి రవి కుమార్ ను ములుగు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఉత్తమ సర్వీస్ ఎంట్రీతో పాటు రివార్డును ప్రోత్సహిం చడంలో భాగంగా స్వయంగా అందజేశారు. Telugu News 24/7tslocalvibe.com
కళాజాత కళాకారుల ప్రదర్శన
151 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 మంగపేట మండలంలోని నరసింహసాగర్ మల్లూరు తిమ్మంపేట తెలంగాణ సాంస్కృతిక సారధి రాగుల శంకర్ బృందం చేత ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాల నుండిన యువతీ యువకులు ఓటురు నమోదు చేసుకోవాలని భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరు సద్విని యోగం చేసుకోవాలని కళాకా రులు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఆట పాటలతో ప్రజలకు […]
నిరుపేదలను ఆదుకోవడమే లక్ష్యం
112 Viewsదౌల్తాబాద్: మండలంలోని నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని లింగాయపల్లి తండాలో ఇటీవల విఠల్ పూరిగుడిసె ప్రమాదవశాత్తు దగ్ధం ఆయన విషయం తెలిసిందే. మంగళవారం కుటుంబాన్ని పరామర్శించి తన కూతుర్లు శీనిత్య, శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా కుటుంబానికి దుప్పట్లు, వంట సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవి యాదగిరి, గ్రామస్తులు బాలు, మంజ, పుల్యా, బిఖ్యా, దుర్గేష్, శ్రీకాంత్, ప్రకాష్, రాజు, […]
పెరిక సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నిక
197 Views ములుగు జిల్లా,తాడ్వాయి, సెప్టెంబర్ 19 తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క,సారక్క సన్నిధిలో మంగళవారం ములు గు జిల్లా పెరిక కుల ఆత్మీయ సమ్మేళనంలో తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన దిడ్డి మోహన్ రావు ను ములుగు జిల్లా పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నాయకులు,వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో పాటు ములుగు జిల్లాలోని వివిధ మండలాల నుండి హాజరైన ప్రజల మధ్య ఎన్నికల […]
మామిడి గూడెంలో పిసా గ్రామ సభ
201 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 19 మంగపేట మండలం మల్లూరు మామిడి గూడెంలో పెసా గ్రామ సభ ఏర్పాటు చేశారు.చెరు వుల యందు చేపల పెంపకం అమ్ముకోవడం శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి గుడి యందు నిరుద్యోగ ఆదివాసీ యువతకు ఉపాధి కల్పించుట వంటి వివిధ అంశా లపై గ్రామ సభ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి, ఎల్లాస్వామి,స్పెషల్ అధికారి విజయలక్ష్మి, గ్రామపెద్దలు, ఎల్లయ్య, సమ్మయ్య,గుండం,మల్లయ్య, గోవర్ధన్,లక్ష్మణ్ రావు,పీసా మొబైలైజర్ తాటి, విజయ్,కల్తీ […]
మరొకషాపు వచ్చేసింది.. స్పీడ్ వర్క్…
197 Views. ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్19, నిదానంగా క్రమంగా ఆఫ్సెట్ అలాగే డిజిటల్ ప్రింటింగ్ ప్రింట్ చేయడానికి మరియు ఆన్లైన్ ప్రింటింగ్ తప్పనిసరిగా వారి ప్రామాణిక సమర్పణలో ఒక భాగం కావాలని అర్థం చేసుకునేలా అనుభవజ్ఞులైన వారితో ఇంద్రధనస్సులా ప్రింట్ అవుట్ చేసి వీలైనంత త్వరితగతిన అందించడంలో ప్రింటింగ్ ఫ్లెక్సీ ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి సమీపంలో కాలభైరవ టిఫిన్ సెంటర్ ప్రక్కన మరొక భారీ మొత్తంలో అత్యాధునిక మిషిన్లు వచ్చాయి. ప్రింటింగ్ ఫ్లెక్సీ […]
ప్రకృతి ఆరాధన శ్రేయస్కరం
164 Views– మట్టి వినాయక విగ్రహాల పంపిణీ – బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి దౌల్తాబాద్; ప్రకృతి తో మానవ సమాజానికి విడదీయరాని అనుబంధం ఉందని, ప్రకృతి ని రక్షించుకుంటూ..దైవారాధన చేసుకుంటూ ముందుకు సాగుదామని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పిలుపునిచ్చారు..మండలంలోని వెంకట్రావుపేట లో వినాయక చవితి ని పురస్కరించుకుని మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలంలో సైతం ప్రకృతిని దేవతారాధనగా ఆరాధించే […]










