ప్రాంతీయం

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంచిర్యాల్ ఎమ్మెల్యే

190 Viewsఈరోజు మంచిర్యాల జిల్లాలో పర్యటనలో భాగంగా మంచిర్యాల్ జిల్లాకు వచ్చిన మంత్రి కేటీఆర్ ను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మరియు అతని తనయుడు నడిపెల్లి విజితరావు టిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా యువనేత కేటీఆర్ ను కలిసి పుష్పగుచ్చమిచ్చి స్వాగతం పలికారు మంత్రి కేటీఆర్ మందమర్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు తర్వాత మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనను చేయనున్నారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో […]

ప్రాంతీయం

నేడు మంచిర్యాల జిల్లాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన

171 Viewsఅక్టోబర్ 01 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు ఆదివారం మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. హైద్రాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 9.30 గంటలకు మందమర్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద దిగనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో మందమర్రికి చేరుకోనున్నారు మందమర్రి మండలం శంకర్‌పల్లి వద్ద రూ. 500 కోట్లతో […]

ప్రాంతీయం

పోతుగల్ సహకార సంఘం.. సర్వసభ్య సమావేశం…

294 Views    ముస్తాబాద్, మోహినికుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘము పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో   సర్వసభ్య సమావేశం నిర్వహించారు.1.పోతుగల్  ప్యాక్స్ ఆధ్వర్యంలో  ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 22 మంది లబ్దిదారులుకు కర్షక మిత్ర చెక్కులు 1.కోటి10 లక్షల20.వేలు రూపాయలు చెక్కులు అందించారు. 2,రైతులకు సహకార సంఘం లో ఉన్నటువంటి లోన్స్ యొక్క షేర్ కాపిటల్ పైన 10.శాతం డివిడెండ్ ప్రకటించారు.3, రైతుల సేవ కోసం కామన్ సర్వీస్ సెంటర్ […]

ప్రాంతీయం

మెరుగు అంజగౌడ్ కు అధ్యక్షులుగా సన్మానం…

297 Viewsముస్తాబాద్, నామాపూర్ గ్రామంలోని స్థానిక రేణుక ఎల్లమ్మ ఆలయంవద్ద గౌడ కులస్తులు సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా గౌడ కుల బాంధవులు గ్రామంలో ఆదివారం సెప్టెంబర్ 30న ఉత్తముడుగా పేరుగాంచిన మేరుగు అంజగౌడ్ ను గౌడ సంఘం సమక్షంలో ఏకగ్రీవంగా అధ్యక్షునిగా  నియామకం జరిపించి సగౌరవంగా శాల్వాతో సన్మానించారు. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గున్నాల రాజుగౌడ్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈకార్యక్రమంలో గౌడ సంఘ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు. వీరికి సహాయకులుగా […]

ప్రాంతీయం

దీక్ష కోసం హైదరాబాద్ బయలుదేరిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు

221 Viewsదౌల్తాబాద్ : రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పిలుపు మేరకు వైశ్య కార్పొరేషన్ సాధన కోసం హైదరాబాదులో చేపట్టే దీక్షలో పాల్గొనేందుకు శనివారం ఆర్యవైశ్య సంఘం సభ్యులు దౌల్తాబాద్ నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పబ్బ అశోక్, టౌన్ అధ్యక్షుడు గంప రవి, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పద్మ, శ్రీరామ్ శ్రీనివాస్, మాశెట్టి నరేష్, నవ్య, శ్రావణ్ కుమార్,సతీష్, అంజనేయులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి

157 Viewsదౌల్తాబాద్: గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి స్నేహ పూర్వకంగా ఉండాలని ఆర్ ఐ మధుసూదన్, ఏఎస్ఐ సాయిలు లు అన్నారు. శనివారం మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎవరినైనా అంటరానివాదిగా చూడరాదని, హోటల్లో రెండు గ్లాసుల పద్ధతి విధానాన్ని పాటించవద్దన్నారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్య జఠిలంగా ఉంటే రెవెన్యూ, పోలీసులను ఆశ్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజిత […]

ప్రాంతీయం

యువకులకు డ్రైవింగ్ లర్నింగ్ లైసెన్స్ అందజేత

211 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం లో డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు చేసుకున్న వారికి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో ఉచిత లైసెన్స్ లు అందజేస్తున్నామని అప్పాయిపల్లి ఉపసర్పంచ్ ప్రభాకర్, బీజేపీ నాయకులు రుక్మేందర్ లు అన్నారు. శనివారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ గ్రామాలకు చెందిన యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం చట్టరీత్యా నేరమని యువకులు అందరికీ […]

ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ .ప్రశాంత్ జీవన్ పాటిల్

171 Viewsసిద్దిపేట జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీ, కొత్త రుణాల పంపిణీపై సిద్దిపేట కలెక్టరేట్ లో బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో 1,72,592 మంది రైతులకు రూ. 1321 కోట్లు మంజూరు కాగ 81,237 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ […]

ప్రాంతీయం

అక్రిడేషన్ సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

150 Viewsసెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పెద్దపల్లి ఎంపీ బోర్ల కుంట వెంకటేష్ నేత , మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ,కలెక్టర్ బదవత్ సంతోష్  తో జిల్లా జరలిస్టులు సమావేశం కావడం జరిగింది దీనిలో భాగాంగ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ ఎన్నికల సమయం కాబట్టి ఎవరో ఎవరో హామీలు ఇస్తారని , పుల్లలు సైతం […]

ప్రాంతీయం

రేపు మంచిర్యాల జిల్లా మందమరిలో కేటీఆర్ పర్యటన

164 Viewsబాల్క సుమన్ స్థానిక అధికారులతో అత్యవసర సమావేశం సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లా పెళ్లి రాజేందర్: అక్టోబరు 1న బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మందమర్రి లోపర్యటించనున్నారు. దానిలో భాగంగా పట్టణంలోని పార్టీ క్యాంపు కార్యాయలలో గల తన స్వగృహంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మున్సిపాలిటీ నాయకులు, పాలక వర్గ సభ్యులు, ఎన్నికల సమన్వయ సభ్యులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విప్ […]