ప్రాంతీయం

ఇరువురికి ఉపాధి కల్పించినందుకు…

347 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్3, పోతుగల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటి అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ తోటి స్నేహితులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిగిజినల్ ఆఫీసర్ పోచయ్య సహకారంతో తాటకర్ల మహేశ్, తాటకర్ల శంకర్ కు పిఓయస్ ఉపాధిని కల్పించారు. ఈసందర్భంగా మహేశ్, శంకర్ వీరి ఇరువురు తో పాటు అక్కరాజు శ్రీనివాస్, పోచయ్య కి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్, భారతీయ మజ్దూర్ సంఘ్ […]

ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించిన సీఎం కేసీఆర్

195 Viewsహైదరాబాద్ అక్టోబర్ 02 తెలంగాణలోని ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని,పీఆర్సీని, నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్‌గా ఎన్‌ శివశంకర్‌,రిటైర్డ్ ఐఎఎస్, సభ్యుడిగా బీ రామయ్య,రిటైర్డ్ ఐఏఎస్,సీఎం కేసీఆర్‌ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీకి […]

ప్రాంతీయం

17వ పోలీస్ బెటాలియన్ లో మహాత్మ గాంధీ జయంతి

164 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ నందు గల 17వ పోలీస్ బెటాలియన్ లో మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా పోలీస్ బెటాలియన్ కమాండెంట్ ఎస్ .శ్రీనివాస్ మహాత్మ గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ  సందర్బంగా బెటాలియన్  కమాండెంట్ యస్.శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ సౌత్ ఆప్రికాలో జాతి వివక్ష, భారత దేశంలో సహాయ నిరాకరణ, దండియాత్ర, ఖిలాపత్, ఉప్పు సత్యాగ్రహం లాంటి ఎన్నో ఉద్యమాలు చేసారని బ్రిటిష్ వలస పాలనకు […]

ప్రాంతీయం

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

143 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్లకు అంకితం కాకుండా క్రీడల్లో రాణించి గుర్తింపు పొందాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. […]

ప్రాంతీయం

నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడిగా స్వామి

99 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా కౌకూరి స్వామిని జిల్లా అధ్యక్షుడు జనగామ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా యాదగిరి, కోశాధికారిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్, ఆంజనేయులు, గణేష్, సత్యం, అంజయ్య, సిద్ధి రాములు, యాదగిరి, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, కృష్ణ, మహేష్, శ్రీధర్, […]

ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగి ఉండాలి

106 Views– టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్. శ్రవణ్ కుమార్ రెడ్డి – దుబ్బాకకు హీరో వెంకట్ – సెల్ఫీలతో కాసేపు సందడి దుబ్బాక: దుబ్బాక పట్టణంలోని అల్లూరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో హీరో వెంకట్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్. పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగివుండాలని కోరారు. దుబ్బాకకు హీరో వెంకట్ […]

ప్రాంతీయం

లాల్ బహుదూర్ శాస్త్రీ సేవలు మరువలేనివి

100 Viewsదౌల్తాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సేవలు మరువలేనివని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పబ్బ అశోక్, రవి, జిల్లా శ్రీనివాస్, అంజయ్య, శ్రావణ్, నరేష్, ఆంజనేయులు, శ్రీశైలం, శివ, […]

ప్రాంతీయం

కెవిపిఎస్ ఆవిర్భావ వారోత్సవాలను జయప్రదం చేయండి కొండేటి శ్రీను

138 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 02 కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో జండా ఆవిష్కరణ నిర్వహించి వారోత్సవాలను జరపాలని కె వి పి ఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను తెలిపారు. సోమవారం హాలియాలోని సంఘం కార్యాలయంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న అనేక గ్రామాలలో […]

ప్రాంతీయం

అరెస్టుకు నిరసనగా నిడమనూరులో కొవ్వత్తి ర్యాలీ

138 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 02 ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గ నిడమనూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నిజాయితీగా నిబద్ధతతో తెలుగు రాష్ట్రాల ప్రగతికి అభ్యున్నతికి తోడ్పడుతూ […]

ప్రాంతీయం

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

111 Views  మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించిన – ఎంపీపీ కల్లూరి అనిత రాయపోల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి సోమవారం నిర్వహించారు, అనంతరం జయంతి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ […]