ప్రాంతీయం

ఎల్కేశ్వరం గ్రామంలో పర్యటించిన దుర్గం అశోక్

111 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: చెన్నూర్ నియోజకవర్గం భీమారం మండల్ ఎల్లేశ్వరం గ్రామంలో పర్యటించిన దుర్గం అశోక్ ప్రతి ఇంటికి వెల్లి ఊరిలో ఉన్న సమస్యల గురించి అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్డు సౌకర్యం సరిగా లేక భీమారం వెళ్ళాలి అంటే 14, కిలో మీటర్లు తిరిగి ప్రయాణం చేయాల్సి ఒస్తుందని దానితో చాల ఇబ్బంది పడుతున్నామని వర్చాకాలం వస్తే స్కూల్ పిల్లలు రైతులు వృద్దులు గర్భిణీ […]

ప్రాంతీయం

సీఎం కేసీఆర్ కు ఛాతిలో ఇన్‌ఫెక్షన్ – మంత్రి కేటీఆర్

88 Viewsఅక్టోబర్ 7 హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ అనారోగ్యంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయనకు ఛాతిలో సెకండరీ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం వైరల్ ఫీవర్, ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ రావడం వల్ల కోలుకోవడానికి అనుకున్న సమయం కంటే ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉందని అన్నారు. వైరల్ ఫీవర్ వల్ల సీఎం కేసీఆర్ గత 3 వారాలుగా ప్రజలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఆశవర్కర్లకు మద్దతుగా రాష్ట్ర కోఆర్డినేటర్ క…

98 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్7, బీసీవిద్యార్థి సంఘం ఆశవర్కర్లకు పూర్తి మద్దతు తెలిపిన బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ అంబేద్కర్ చౌరస్తావద్ద ఆశవర్కర్లు చేస్తున్న సమ్మేకు రవిగౌడ్ వాళ్లకు పూర్తిమద్దతు సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేశారు. వాళ్లకు ఉద్యోగ భద్రత అలాగే వారి జీతం 18,వేల వరకు పెంచాలని ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చే కరోనా […]

ప్రాంతీయం

నేడు గర్జన సాగర్ కాలువ నీటి విడుదల

135 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 7 నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని సాగు కొరకు నీటిని విడుదల చేసిన భగత్ కుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ…..ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులలో నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరివాహక ప్రాంతం అయినా నల్గొండ,సూర్యాపేట, ఖమ్మం జిల్లాల రైతుల కోరిక మేరకు రైతులు ఆరుకాలం పండించిన పంటలకు నీటి సరఫరా మేరకు జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి సిఫారసు తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు […]

ప్రాంతీయం

కోటి యాభై లక్షలతో రోడ్లకు భూమి పూజ వినోద్ కుమార్…

181 Viewsముస్తాబాద్, ప్రతినిది అక్టోబర్7, మండలంలోనీ నామాపూర్ గ్రామానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ పర్యటనలో భాగంగా ఉదయం 10:30 నిమిషములకు నామాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ నుండి డబల్ బెడ్ రూం మీదుగా ఆర్ఎంబి రోడ్డు, ముస్తాబాద్ టు గూడెం రోడ్డు ఆనుకొనే వరకు కోటి 50 లక్షల వ్యయంతో రోడ్లు నిర్మించుటకు భూమి పూజ కార్యక్రమం మరియు ప్రగతి భవనం, రైతువేదిక ప్రారంభోత్సవం ఉన్నందున. ఈ కార్యక్రమానికి ముఖ్య […]

ప్రాంతీయం

80 కోట్ల 50 లక్షల నిధులతో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

113 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: హాజీపూర్ మండల రైతాంగానికి మేలు చేసే విధంగా 1 పి ఎం సి సామర్ధ్యంతో గోదావరి నీటిని ఎత్తిపోసే విధంగా రూ80 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న పడ్తనపల్లి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్కు భూమి పూజ – శంకుస్థాపన చేసిన ఆర్థిక వైద్య ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు  తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క […]

ప్రాంతీయం

సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక శాల్వాతో సన్మానం…

290 Viewsముస్తాబాద్, అక్టోబర్ 7, మండలానికి చెందిన వేముల సత్యం గౌడ్ కుమారుడు సాయి విహార్ గౌడ్ కు సివిల్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి, అభినందించి శాల్వాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో నందెల్లి గోపాలరావు, మద్దిగుంట వెంకన్న, సోషల్ మీడియా నాని తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

వృద్ధ మహిళకు వీల్ చేర్ పంపిణీ చేసిన…

248 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 7, చీకోడు గ్రామంలో గున్నాల బాలరాజవ్వ యుద్ధ మహిళకు కర్ర లేనిదే నడవడానిక పరిస్థితి  అలాంటి మహిళకు ప్రజా ప్రతినిధులు వీల్ చేరు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత – సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజ్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షుడు బనుక నాగరాజు యాదవ్, ఆరవార్డ్ నెంబర్ ఊరడి రాజుయాదవ్, బాలకిషన్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

గృహలక్ష్మి ప్రోసిడింగ్ కాపీలు పంపిణీ…

379 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 7, చీకోడు గ్రామంలో గృహలక్ష్మి ప్రోసిడింగ్ కాపీలు 19 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రజిత – సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ గున్నాల నాగరాజ్ గౌడ్, బిఆర్ యస్ గ్రామశాఖ అధ్యక్షుడు బనుక నాగరాజు యాదవ్, ఆరవార్డ్ నెంబర్ ఊరడిరాజు యాదవ్, బాలకిషన్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ప్రిన్సిపల్ గా పదోన్నతి పొందిన 27 మంది అధ్యాపకులకు

160 Viewsఅక్టోబర్‌ 07 హైదరాబాద్: ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న 27 మంది సీనియర్‌ అధ్యాపకులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లుగా పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పదోన్నతుల పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం, టీజీసీటీఏ అధ్యక్షులు డాక్టర్‌ సంగి రమేశ్‌, కార్యదర్శి డాక్టర్‌ బ్రిజేశ్‌, చైర్మన్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్