ప్రాంతీయం

కస్తూరిబా హాస్టల్ లో 22 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

127 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గం కన్నెపల్లి మండలంలోని కస్తూరిబా హాస్టల్ లో 22 మంది విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ అవడం వల్ల వాంతులు విరోచనాలతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడం జరిగింది. హుటా హుటిన సిపిఐ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్రే రేగుంట చంద్రశేఖర్  ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినిల ఆరోగ్యంపై డాక్టర్ను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్  సూచించారు. ఒకరోజు సీఎం బ్రేక్ […]

ప్రాంతీయం

టిఎస్ఆర్టిసి రాజధాని బస్సు కాలిపోయింది

146 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 అక్టోబర్ 08 కోరుట్ల జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్సు డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు రాజధాని బస్సుకు నిప్పంటుకోవడంతో ఏసీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయింది. హైదరాబాద్ నుండి కోరుట్లకు ప్రయాణీకులను తరలించిన తరువాత డిజిల్ కోసం డిపోకు బస్సును తీసుకెళ్లారు. ఆ తరువాత బంకు సిబ్బంది డిజిల్ ఫిల్ చేసిన కొద్దిసేపటికి అకస్మాత్తుగా బస్సులోపల నుండి మంటలు చెలరేగాయి.పోలీసులు కేసు […]

ప్రాంతీయం

కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే

140 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల మున్సిపాలిటీ పర్థిలోని వార్డ్ నెంబర్ 8 పాత మంచిర్యాల లో ఈ రోజు 70 లక్షల సి డి పి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

గడపగడపకు ప్రేమ సాగర్ రావు

144 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల పట్టణంలోని 8వ వార్డు (పాత మంచిర్యాల)అంబేద్కర్ కాలనీలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు  ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  సురేఖ ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

కరీంనగర్ జిల్లా చింతకుంట లో అంబేద్కర్ భవనం

149 Viewsఅక్టోబర్ 7 కరీంనగర్ జిల్లా కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో 8 కోట్ల రూపాయలతో ఎకరన్నర స్థలంలో విశాలంగా నిర్మించిన అంబేద్కర్ భవన్‌ ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అనాదిగా దళితులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనక్కి నెట్టి వేయబడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. స్వయం పాలనలో దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. కరీంనగర్‌లో నిర్మించిన అంబేద్కర్ […]

ప్రాంతీయం

సొంత గూటికి చేరిన ధర్మాజీపేట సీనియర్ నాయకుడు

189 Views– బిజెపిలోకి ఆహ్వానించిన దుబ్బాక ఎమ్మెల్యే దుబ్బాక: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 8 వ వార్డుకు చెందిన గడ్డం జ్యోతి రాజు బిఆర్ఎస్ పార్టీ నుండి సొంతగూటికి చేరారు. బిజెపిలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన జ్యోతి రాజ్ కొన్ని రోజుల క్రితం బిఆర్ఎస్ లో చేరారు. బిఆర్ఎస్ నాయకులు చెప్పిన మాయమాటలకు మోసపోయానని దుబ్బాక అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని శనివారం దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో […]

ప్రాంతీయం

తెలంగాణా అన్నదాతలు రుణమాఫీ కోసం ఎదురుచూపులు…

277 Viewsముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్7, రుణమాఫీ డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువు ముగిసినప్పటికీ రుణ మాఫీ కాకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం మొదట సెప్టెంబరు 15వ తేదీలోపు రుణాలు మాఫీ అవుతాయని ప్రకటించింది. మళ్లీ 30వ తేదీకల్లా రుణమాఫీ పొందిన రైతులందరికి మాఫీ చేస్తామని ప్రకటించినప్పటికీ జిల్లాలో సగంమంది రైతుల ఖాతాల్లో నేటికీ డబ్బులు జమకాలేదు. రుణమాఫీ కోసం ఎదురుచూపులు అక్టోబరు 5: రుణమాఫీ డబ్బుల కోసం అన్నదాతలు ఎదు […]

ప్రాంతీయం

గృహలక్ష్మి ప్రోసిడింగ్ కాపీలు, ఆట వస్తువులు అందిం…

288 Viewsముస్తాబాద్, అక్టోబర్7, తుర్కపల్లె గ్రామంలో సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్ చేతుల మీదుగా గృహలక్ష్మీ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందించారు. అదేవిధంగా యువకులకు క్రికెట్ స్పోర్ట్స్ కిట్స్ తో పాటు టీషర్ట్స్ అందించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ జవాజి కృష్ణ వేణి బాలకిషన్, వార్డు మెంబర్లు రామస్వామి, రాజు, నర్సవ్వ, అంకని దుర్గవ్వ, మహిళలు యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం రాజకీయం

పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి….

129 Viewsగిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ దే… పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన ప్రారంభోత్సవం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 07 : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు. పట్టణాలకు దీటుగా గిరిజన […]

ప్రాంతీయం

20,ఏళ్లుగా కష్టపడిన నేడు ఈగౌరవం దక్కినందుకు…

280 Viewsముస్తాబాద్, అక్టోబర్7, మండలంలోని గూడెం గ్రామానికి చెందిన లింగంపల్లి ఏళ్ళాగౌడ్ ని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి 20 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నాను నాకు పదవి ఇచ్చి గౌరవించినందుకు మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు […]