అక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7
మంచిర్యాల పట్టణంలోని 8వ వార్డు (పాత మంచిర్యాల)అంబేద్కర్ కాలనీలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






