ప్రాంతీయం

13న దీపావళి సెలవుగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

204 Viewsనవంబర్ 10 తెలంగాణలో దీపావళి పండగ సెలవు విషయంలో తెలంగాణ సర్కార్‌ శుక్రవారం ప్రకటన చేసింది. గతంలో దీపావళి సెలవుగా ప్రకటించిన తేదీని మార్చింది. నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.తాజా గా దీపావళి సెలవును నవంబర్ 13కు మారుస్తూ శుక్రవారం తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మార్చిన సెలవు దినాన్ని పాఠశాలలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్ధలు, ప్రైవేటు సంస్ధలకు కూడా దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో […]

ప్రాంతీయం

ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి.

108 Views  ఉపాధి అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి. యువకులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని రాయపోల్ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ప్రోడక్ట్ అధికారి ధర్మేందర్ సింగ్ ఉమ్మడి దౌల్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చింతకింది మంజూరు అన్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో శ్రీ రామాంజనేయ ఏజెన్సీ ఆధ్వర్యంలో హవెల్స్ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి ఉమ్మడి దౌల్తాబాద్ మండల బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ […]

ప్రాంతీయం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థికి ట్రై సైకిల్ అందజేత*

144 Views*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థికి ట్రై సైకిల్ అందజేత* డ్రాప్ అవుట్ గా మారిన పాఠశాలకు దూరమైతున్న సయ్యద్ సలాం విద్యార్థి ఆరవ తరగతి చదువుతున్న వికలాంగ విద్యార్థికి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లేకపోవడం చేత పక్క గ్రామమైన రామవరం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆరవ తరగతి చదవడానికి వెళ్లాలి. సయ్యద్ సలాం కు చదవంటే చాలా ఇష్టం ఎంత కష్టమైనా సరే పక్క గ్రామానికి వెళ్లే చదువుకోవాలని […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..

119 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి…:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ

127 Viewsఅనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ సిరిసిల్ల 10, నవంబర్ 2023 అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి: జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ గ్రామాలు, పట్టణాలలో అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వవాలని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ తెలిపారు. వాటిని సీజ్ చేయడంతో పాటు […]

ప్రాంతీయం

బైక్ ర్యాలీతో భారీగా తరలిన కాంగ్రెస్…

185 Views ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 9 (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ నుండి కేకే అభిమానులు సిరిసిల్లకు భారీగా బైక్ ర్యాలీగా చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు కేకే నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో  నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కేటీఆర్ కు త్రుటిలోతప్పిన పెనుప్రమా…

260 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్ 9 (24/7న్యూస్)  రాజన్న సిరిసిల్ల బి ఆర్ ఎస్ పార్టీ నిర్వహణ అధ్యక్షులు కేటీ రామారావు తృటిలోతప్పిన ప్రమాదం ప్రచారంలో భాగంగా నిర్వహించే కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుందని వీడియోతో అందించిన సమాచారం. ప్రచారానికి ముందు దైవ శక్తులు కాపాడాయని పలువురు పలికారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సిరిసిల్ల తెలంగాణ భవనంకు వికలాంగులు…

211 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి నవంబర్ 9 (24/7న్యూస్) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్టీ జిల్లాఅధ్యక్షుడు తోట ఆగయ్య నిర్వహించిన వికలాంగుల సమావేశానికి ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల నుండి సుమారు 200 మందికి పైచిలుకు వికలాంగులను మండలం ప్రజా పరిషత్ అధ్యక్షుడు జనగామ శరత్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల నర్సయ్య, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వికలాంగుల సమన్వయ కర్త లింగారెడ్డి, శ్రీనివాస్ […]

ప్రాంతీయం

ఎమ్మెల్యే అభ్యర్థి కేకే నామినేషన్ పత్రాలను సమర్పిం…

159 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 9 (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ నుండి కేకే అభిమానులు సిరిసిల్లకు బైక్ లపై వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు కేకే నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈకార్యక్రమంలో నాగుల సత్యనారాయణ గౌడ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నామినేషన్ దాఖలు చేసిన కేటీఆర్…

322 Viewsముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 9, (టిఎస్ 24/7న్యూస్) బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు ఆయన హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో పూజలు చేసి తండ్రి సిఎం కెసిఆర్, తల్లి శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ దాఖలకు మరొక్క రోజే (శుక్రవారం) మిగిలి ఉండడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్యతో పాటు పలువురు […]