178 Views
ముస్తాబాద్, ప్రతినిధి నవంబర్ 9 (24/7న్యూస్) సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా ముస్తాబాద్ నుండి కేకే అభిమానులు సిరిసిల్లకు భారీగా బైక్ ర్యాలీగా చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో)కు కేకే నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.
Poll not found




