225 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ తేది :14-01-2024 రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం: నిబంధనలకు విరుద్ధంగా ఎవరి ప్రవర్తించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: సీపీ రామగుండం రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా చైనా మాంజ ఎక్కువగా విక్రయించే దుకాణాల పై అధికారులు […]
ప్రాంతీయం
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!
146 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 13) మర్కుక్ : పాములపర్తి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఊళ్లే మల్లయ్య అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా కర్రోళ్ల నర్సిములు, శ్రీగిరిపల్లి కృష్ణ, మొద్దు చెంద్రం ,దుబాషి బాలయ్య ,మల్లయ్య, కర్రోళ్ల మల్లేశం మరియు శ్రీశైలంలతో కలిసి అందించడం జరిగింది. ఎర్రోళ్ల బాబు […]
పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ
207 Viewsమంచిర్యాల పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులు పట్టణమును పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో పారిశుధ్య కార్మికులకు సబ్బులు, నూనె అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిశుభ్రతలో మంచిర్యాల ను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. వార్డు సమస్యలను తెలుసుకోవడానికి పౌర సమాజ కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. ఆ కమిటీ సభ్యులు పారిశుధ్యం విషయంలో సంతృప్తి చెందితేనే కార్మికుల సమస్యలు పరిష్కరిస్థానని ఖరాఖండిగా […]
దర్జాగా చెరువు తూముకు గండి…
391 Views ముస్తాబాద్, జనవరి12 (24/7న్యూస్ ప్రతినిధి): నామాపూర్ శివారులోని మల్లెడ చెరువు తోము నుండి పంటల పొలాలకు వెళ్లే నీటిని చెరువు యొక్క తూమును ధ్వంసం చేసి సొంత బావిలోనికి అక్రమంగా నీటిని తరలించి బావిని నింపి బావిద్వారా పంట పొలాలకు చట్ట విరుద్ధంగా తరలిస్తున్న వ్యక్తి పైన తగినచర్యలు తీసుకోగలరని అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా చెరువు దగ్గర ఉన్న బావిని తక్షణమే మూసి వేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా బావియొక్క సర్వే నెంబరుగల వ్యక్తి భూమి […]
నూతన బిజెపి మండల అధ్యక్షులుగా మేర్గు…
382 Viewsముస్తాబాద్, జనవరి12 (24/7న్యూస్ ప్రతినిధి) పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీని బలోపేతం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసి నాయకులతో సమీక్షించి మండల కమిటీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ మండలసీనియర్ నాయకలు నామాపూర్ మేర్గు అంజగౌడ్ ను మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొని సాల్వాతో సన్మానించి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మేర్గుఅంజగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర బిజెపి పార్టీ అలాగే జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు పేరుపేరునా […]
బెల్లంపల్లి ఎమ్మెల్యే ని కలిసిన ఓరియంట్ సిమెంట్ ప్రెసిడెంట్
243 Viewsప్రియతమా నాయకులు బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ సత్య ప్రతా శర్మ . కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ సమక్షంలో బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ని మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్చం ఇచ్చిన ఓరియంట్ సిమెంట్ కంపెనీ ప్రెసిడెంట్ సత్య ప్రతా శర్మ. అనంతరం గడ్డం వినోద్ మరియు సత్య ప్రతా శర్మ కలిసి కాసిపేట మండల డెవలప్మెంట్ కోసం అలాగే కార్మికుల శ్రేయస్సు […]
రహీం బ్లడ్ ఆర్గనైజేషన్ కి ఘన సన్మానం
239 Viewsమంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ చే రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ కి ఘనంగా సన్మానం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి బొబ్బిలి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నాడు 161వ స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన ఉత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో ఘనంగా యువ దినోత్సవం నిర్వహించారు, మంచిర్యాల జిల్లా రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ గత ఎనిమిది […]
పీజేఆర్ కు నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే
248 Viewsనేడు ఖైరతాబాద్ లో పి జె ఆర్ 74వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో గౌ. శ్రీ.మంత్రి వర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి,పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుక
234 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో శుక్రవారం స్వామి వివేకానంద 161 వ జయంతి వేడుకలను స్వామి వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహనీయులని గుర్తు చేశారు.చికాగో మహాసభల్లో పాల్గొని తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని అన్నారు.నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజం లో అన్ని రంగాలలో ముందుండి మరింత చైతన్య పరచాలని […]
ముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం..
341 Viewsముఖ్యమంత్రి పిఆర్ఓ గా బొల్గం శ్రీనివాస్ గౌడ్ నియామకం కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ ఎల్లారెడ్డిపేట జనవరి 11 : ఎల్లారెడ్డిపేట మండల నారాయణ పూర్ గ్రామానికి చెందిన బొల్గం శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ గా గురువారం నియమితులయ్యారు.శ్రీనివాస్ గౌడ్ మొదట ఎల్లారెడ్డిపేట మండల ఈనాడు విలేఖరిగా తన జర్నలిజం కెరియర్ ను ప్రారంభించారు అనంతరం సాక్షి బ్యూరో ఇన్చార్జిగా కరీంనగర్ వరంగల్ హైదరాబాదులో పనిచేశారు అనంతరం […]










