ప్రాంతీయం

పీజేఆర్ కు నివాళులర్పించిన చెన్నూరు ఎమ్మెల్యే

240 Views

నేడు ఖైరతాబాద్ లో  పి జె ఆర్ 74వ జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చెన్నూర్ శాసనసభ్యులు డా. జి. వివేక్ వెంకటస్వామి.

ఈ కార్యక్రమంలో గౌ. శ్రీ.మంత్రి వర్యులు దుద్ధిల్ల శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి,పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *