278 Viewsమంచిర్యాల నియోజకవర్గం,ఇసుక (రీచ్) ర్యాంపు ప్రారంభోత్సవం. హాజీపూర్ మండలంలోని వేంపల్లి గ్రామంలో ఇసుక ర్యాంపు ను ప్రారంభించిన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మోతిలాల్ నాయక్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ప్రాంతీయం
బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం అందాజేత
219 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ : పాములపర్తి 22.01.2024 మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన శార్దాని నర్సవ్వ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి తక్షణ సాయంగా ఆర్థిక నగదు సాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆ కుటుంబాలకు అండగా ఉండడం మన బాధ్యతని సాటి మనిషి దుఃఖం […]
మందమరిలో టాయిలెట్ నిర్మాణానికి శంకుస్థాపన
279 Viewsనేడు చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రి మార్కెట్ లోని పాత బస్టాండ్ వద్ద టాయిలెట్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే డా వివేక్ వెంకటస్వామి, మాజీ MLA విప్ నల్లాల ఓదెలు ,మందమర్రి మున్సిపల్ కమిషనర్. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మోడీ ప్రభుత్వం బీసీ జనగణన వెంటనే చేపట్టాలి!
406 Viewsపాలకులకు బుద్ధిని ప్రసాదించాలంటూ మంచిర్యాల కట్ట పోచమ్మ గుడిలో బీసీ నాయకుల పూజలు!! బీసీ జనగణన మరియు చట్టసభల్లో బీసీ వాటా బిల్లు తీసుకొచ్చే సద్బుద్ధిని ప్రధాని నరేంద్ర మోడీకి కలిగించాలని మంచిర్యాల జిల్లా బీసీ ఐక్యవేదిక నాయకులు ప్రార్థనలు చేశారు. హిందూ బీసీ మహాసభ, తెలంగాణా బీసీ ఐక్య వేదిక పిలుపుమేరకు మంచిర్యాల కట్ట పోచమ్మ గుడిలో ఆదివారం రోజున వారు ఈ కార్యక్రమం చేపట్టారు. బీసీ జనాభా లెక్కలు సేకరిస్తామని హామీని ఇచ్చిన […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
254 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 21) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో వాటర్ మాన్ చెక్కలి రమేష్ (45) ఆకస్మికంగా మృతిచెందగా ఆదివారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి సహాయంగా 15000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు, వారితో పాటు బోయిని మల్లేష్, ఉప్పరి యాదగిరి, మేకల శ్రీనివాస్,మల్లేష్,బాలస్వామి తదితరులు ఉన్నారు […]
విజిలెన్స్ అధికారులు రాకతో వ్యాపార సముదాయాలు మూసివేత…
385 Viewsముస్తాబాద్, జనవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో విజిలెన్స్ అధికారుల రాకతో కిరాణా షాపులతో పాటు క్రిమిసంహారక, హార్డ్ వేర్ వ్యాపారాలు ఒకేసారిగా నిశ్శబ్దమయ్యాయి. అధికారులు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న వివిధ వ్యాపార సంస్థలు అప్పటికప్పుడు మూసివేశారు. ఒకహార్డ్ వేర్ షాప్ లోనే తనిఖీలు అధికంగా నిర్వహిస్తున్నారననే సర్వత్ర విమర్శలకు దారితీసాయి. అది తెలియడంతో కిరాణ జనరల్ స్టోర్ వర్తక వ్యాపారస్తులు మూసివేసి పరుగో పరుగు అంటూ తమ ఇళ్లకు వెళ్లారు. కాలంచెల్లిన […]
నూతన టౌన్ సిఐ రఘుపతిని కలిసిన…
248 Viewsముస్తాబాద్, జనవరి 20, 24/7న్యూస్ ప్రతినిధి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టే శ్రీనివాస్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
జిల్లా సలహా కమిటీ సభ్యునిగా…
269 Views ముస్తాబాద్, జనవరి 20 (24/7న్యూస్ ప్రతినిధి): నెహ్రు యువ కేంద్ర సంఘటన్ యువజన కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా సలహా కమిటీ సభ్యునిగా ఎన్నిక చేసినందుకు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ కి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ కి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు బాధ నరేష్ తెలిపారు. Telugu News […]
జైపూర్ మండలంలో అంబేద్కర్ నూతన విగ్రహం ఆవిష్కరణ
237 Viewsజైపూర్ మండలం, నర్వ గ్రామపంచాయతీలో నూతనంగా స్థాపించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్. సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని వెంకటేష్ నేత మాట్లాడుతూ సమాజంలో అంబేద్కర్ భావాజాలాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే బాధ్యత అంబేద్కరిస్టులపై ఉన్నదని అంబేద్కర్ ఐడియాలజిని ప్రతి ఒక్క పౌరునికి చేరే విధంగా దళిత బహుజన సంఘాలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]
వికసిత్ భారత్ సంకల్ప్ క్యాలెండర్ ఆవిష్కరణ…
280 Viewsముస్తాబాద్, జనవరి19 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వెంకటేశ్వర ఆలయం సమీపంలో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర, పోషణ అభియాన్, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఓటర్ అవగహన కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా మండల ఉన్నత అధికారులు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం అధికారులు పలు అంశాలపై వివరిస్తూనే గ్రామ ప్రజలకు పథకాల గురించి అవగాహనా కల్పించారు. మహిళలు, చిన్నారులు, గ్రామ ప్రజలు, ముఖ్య నాయకులు, వివిధ హోదాలు కలిగిన అధికారులు, పాల్గొనడం జరిగిందని మేజర్ […]










