176 Views రోలింగ్లో గందరగోళం.. క్రమశిక్షణ తో ఉందాలనిపొన్నం కార్యకర్తలకు సర్దుబాటు చేశారని కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి మీడియా తో తెలిపారు. అనవసరంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వీడియోలు కొంతమంది విపక్ష కార్యకర్తలు వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని మండపడ్డారు .మంత్రి పొన్నంపై వీడియో వైరల్ చేయడం సబబు కాదని జిల్లాలో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలను పలకరించి శుభాకాంక్షలు […]
ప్రాంతీయం
ప్రజల ఆశయాలు, ఆకాంక్షలే మా లక్ష్యం మంత్రి సీతక్క
235 Viewsప్రజల ఆశయాలు..ఆకాంక్షలే మా లక్ష్యం…మంత్రి సీతక్క ఓట్ల కోసం , అధికారం కోసం బీఆరెస్ తరహాలో కుటిల రాజకీయం చేయమని ప్రజల ఆకాంక్షలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చడానికి చిత్తశుద్ధి అంకిత భావంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి దనసరి సీతక్క అనసూయ స్పష్టం చేశారు. గురువారం ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ మార్గమధ్యలో మంచిర్యాల లోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు […]
షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఫోటో స్టూడియో…
389 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 1 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ మండల కేంద్రం లోని ఆంధ్ర బ్యాంకు సమీపంలో కేజ్రీ ఫోటో స్టూడియోలో బుధవారం రాత్రి సుమారుగా 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించిందని స్థానికులు తెలిపారని బాధితుడు తెలిపారు. దీంతో మంటలు చెలరేగి దుకాణంలో ఉన్న విలువైన ఫర్నిచర్, కంప్యూటర్ తదితర సామాగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు స్థానికులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను మరింత […]
నేవూరి వెంకట్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
171 Viewsబిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన సిరిసిల్ల బ్లాక్ సమితి అధ్యక్షులు మాజీ ఎంపీపీ, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ప్రజా సేవలో అమరుడైన నేవూరి వెంకట్ రెడ్డి విగ్రహాన్ని కూడా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజు కు వినతిపత్రం సమర్పించారు, వెంకట్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి బిఆర్ఎస్ […]
ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు…
271 Viewsముస్తాబాద్ జనవరి 31 (24/7న్యూస్ ప్రతినిధి): గాయకుడు, ప్రజా యుద్ధనౌక దివంగత గద్దర్ జయంతి వేడుకలు కన్నెవారిపల్లెలో ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు గాదం మల్లేష్ మాట్లాడుతూ జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ అంటూ గద్దర్ విడుదల చేసిన ప్రకటనలో గద్దర్ సేవలను కొనియాడారు ఆయన పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన యానం సాగించిన విప్లవకారుడు గద్దర్ అంటూ బడుగు వర్గాల అభ్యున్నతికై తుది శ్వాశ వరకు ఆయన […]
ఘనంగా గద్దర్ జయంతి వేడుకలు…
345 Viewsముస్తాబాద్ జనవరి 31 (24/7న్యూస్ ప్రతినిధి): ప్రజాగద్దర్ దేశవ్యాప్తంగా తాడిత పీడిత శ్రామిక వర్గాలపై పెత్త నందారుల దోపిడీకి వ్యతిరేకంగా తన కలాన్ని కదిలించి గళాన్ని వినిపించి ఆయన పాటకు సారథ వహించి ప్రజాస్వామ్య పౌర హక్కులు స్వేచ్ఛాయుత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అపర మేధాశక్తి గద్దర్ ఆయనకు నేడు ముస్తాబాద్ మండల మండలంలోని రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద యుద్ధనౌక గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ పాత్రికేయులు […]
పాలకవర్గానికి సన్మానం చేసిన ఎంపీపీ…
412 Viewsముస్తాబాద్, జనవరి 31 (24/7న్యూస్ ప్రతినిధి): మద్దికుంట గ్రామంలో ఐదు సంవత్సరాల పదవికాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో మద్దికుంట పాలక వర్గాన్ని సన్మానించడం సాల్వాతో సన్మానించి మెమొంటోళ్లు అందజేశారు. ఇందులో భాగంగా జిపి కార్మికులకు కొత్త బట్టలు పెట్టి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యశ్రీ, ఉప సర్పంచ్ కదిరి భూమయ్య, వార్డుసభ్యులు కార్యదర్శి, మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. Telugu News […]
నూతన కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే
239 Viewsమంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 62 లక్షల రూపాయల నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించిన సింగరేణి యాజమాన్యం. కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఓదెలు, సింగరేణి ఏరియా జీఎం సంజీవ రెడ్డి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రఘునాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేదరిపేట లో ఉచిత కంటి వైద్య శిబిరం
247 Viewsరఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నేడు దండేపల్లి మండలం మ్యాదరిపెట్ గ్రామంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి వెరబెల్లి స్రవంతి జన్మదినం సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కంటి వైద్య శిబిరానికి దండేపల్లి మండలం వివిధ గ్రామాల నుండి సుమారు 400 మంది ప్రజలు హాజరై ఉచిత కంటి పరీక్షలు చేసుకోవడం జరిగింది. […]
ఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే
212 Viewsఎల్లారెడ్డిపేట లో కొనసాగుతున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే ఎల్లారెడ్డిపేట జనవరి 30 ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నేషనల్ ఫ్యామిలీ హెల్త్ మ్యాపింగ్ రెండో విడత సర్వే నిర్వహిస్తున్నట్లు సిగ్మా రిసెర్చ్ సంస్థ ప్రతినిది ఎం సంతోష్ తెలిపారు, వీర్నపల్లి మండలంలో 300 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అదేవిధంగా ఆశా వర్కర్ల హెల్పింగ్ తో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కూడా 300 కుటుంబాలను గురువారం వరకు సర్వే పూర్తి చేయనున్నట్లు […]










