ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నాయకులు

259 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 5) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చెక్కల లచ్చయ్యా అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తాడురిమహేశ్ గౌడ్, మర్కూక్ మండల మాజీ ఎంపీటీసీ గీత రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు కే. రాజు, టి .స్వామి గౌడ్, ఆర్ .మహేష్, ఏ .స్వామి, ఎల్. సురేష్, బి .స్వామి ,శేరదని మహేష్, రాజంగారి […]

ప్రాంతీయం రాజకీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

113 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 5 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం పెద్ద బోయిన సుగుణమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు జుట్టు సుధాకర్, చెక్కల నర్సింలు కొట్టాల మహేష్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు […]

ప్రాంతీయం

బాధితులను ఆదుకోవాలి, సీఎంను అడ్డుకుంటాం…

174 Viewsముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి): రాజన్న సిరిసిల్ల జిల్లా విలేకరుల సమావేశంలో బహుజన స్టూడెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పత్రిక సమావేశంలో ఈనెల7న రానున్న ముఖ్యమంత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాకు అధికారిక పర్యటనను అడ్డుకుంటామని తెలియజేయడం జరుగుతుందని నేరళ్ళ బాదితుల న్యాయం చేయకపోతే కరీంనగర్ లోక్ సభ ఎన్నికలకు ఎలా పోటీచేస్తారు. మాజీ జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి కరీంనగర్ మాజీ డిఐజి రవివర్మ , ఎస్సై రవీందర్ అధికారులపై చట్టపరమైన చర్యలు […]

ప్రాంతీయం

పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు.

168 Viewsముస్తాబాద్, మార్చి4 (24/7న్యూస్ ప్రతినిధి) పోతుగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురభి రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులచే మాక్ పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ మొదలుకొని ఓటు వేసే విధానం వరకు ప్రతి ఒక్కటి విద్యార్థులు ప్రత్యక్షంగా చేసి అవగాహన పెంచుకున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్, ఏజెంట్స్ ఇలా ప్రత్యేకమైన పాత్రలు విద్యార్థులే స్వయంగా నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా సాంఘిక ఉపాధ్యాయులు జోషి సమక్షంలో నిర్వహించారు. విద్యార్థులంతా […]

ప్రాంతీయం

ఆవునూరులో ఘనంగా జన్మదిన వేడుకలు…

366 Views ముస్తాబాద్, మార్చి 4 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఓబీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాలకార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మిరియాలకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఓబీసీ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీలో తానుఇంకా రాజకీయంగా ఎదగాలని తాను కాంగ్రెస్ పార్టీకి చేస్తున్న ఏనలేని […]

ప్రాంతీయం

41 పల్స్ పోలియో కేంద్రాలలో 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశాం

108 Views41 పల్స్ పోలియో కేంద్రాలలో 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశాం మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఎల్లారెడ్డిపేట మార్చి 04 ఎల్లారెడ్డిపేట , వీర్నపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలోని 41 పల్స్ పోలియో కేంద్రాలలో సోమవారం వరకు 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం జరిగిందని మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు , పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్చి 03 వ తేదీ నా […]

ప్రాంతీయం

నేటి నుండి మొదలైన పల్స్ పోలియో…

282 Views ముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో పోలియో దినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలియో రహిత సమాజాన్ని పుట్టిన శిశువు నుండి 5 సంవత్సరాల పిల్లలకు వినియోగించుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసి గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తలారి నర్సింలు, […]

ప్రాంతీయం

పేకాట స్థావరంపై పోలీసులదాడి కేసు నమోదు…

317 Viewsముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి): నామాపూర్ గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి పేకాట ముక్కలు,1400/-రూపాయలు,7 మొబైల్ ఫోన్లు స్వాధీన పంచుకొని కేసు నమోదు చేసినట్లు వారి వివరాలు జమాల్పూర్ శివాజీ ,బండి పల్లి శ్రీనివాస్ గౌడ్, బొంపల్లి మల్లారావు, యారపు రాజమల్లు, నన్నపు రఘురాజు, వెనుముల మాధవరెడ్డి, రామచంద్రం ఉన్నట్లు ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలిపారు. Telugu News […]

ప్రాంతీయం

37 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్

152 Viewsఅక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 18 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు. రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాసులు .ఐపీఎస్., (ఐజీ)  ఆదేశాల మేరకు ఈరోజు పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చుట్టప్రక్కల ప్రాంతాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసి పెద్దపల్లి పట్టణం తెనుగు వాడ లోని ఒక ఇంట్లో పిడియస్ బియ్యన్ని నిల్వ ఉంచారనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్సు సిబ్బంది మహేందర్, చంద్రశేఖర్, సునీల్ లు […]

ప్రాంతీయం రాజకీయం

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్, జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం

121 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మార్చ్ 3) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మరియు పాములపర్తి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ , జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నివారణ కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ఎన్ని పనులు ఉన్నా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం మరువద్దని, నిండు జీవితానికి రెండు చుక్కలు దోహదపడతాయని అన్నారు […]