259 Views-కాలాన్ని పెట్టుబడిగా వాడుకోవాలి -జీవితంలో మార్పు కావాలంటే ఓర్పు కావాలి దౌల్తాబాద్: బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు రావాలంటే విద్యను ఆయుధంగా నమ్ముకొని ముందుకు సాగాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు.శుక్రవారం దౌల్తాబాద్ మండలం శౌరిపూర్ గ్రామానికి చెందిన చెన్న రాజు ఇటీవల వెలువడిన గురుకుల ఉపాధ్యాయ నియామకాలలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. ఆయనను ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదరికం […]
ప్రాంతీయం
పాఠశాలలో మహిళలకు సన్మానం…
166 Viewsముస్తాబాద్, మార్చి 7 (24/7న్యూస్ ప్రతినిధి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జడ్.పి.హెచ్.ఎస్ బందనకల్ పాఠశాలలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయురాళ్లను శాలువాతో సత్కరించి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రాజ్ కుమార్, కేవీజీ చారి, బాలకిషన్, అనిత, మంజుల, శారద ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు, పావని, అనితలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
జైలు శిక్షతోపాటు 3,వేలురూ..జరిమానా…
159 Views ముస్తాబాద్ మార్చి 7 (24/7న్యూస్): ప్రతినిధి రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి ఏడాది జైలు శిక్షతో పాటు రూ.3000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి మేజిస్ట్రేట్ ప్రవీణ్ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు..12 జూన్ 2018న ఎల్లారెడ్డిపేటకు చెందిన మాలోతు తుకారాం తన స్నేహితుడు భూక్య శ్రీనివాస్ తో కలిసికారులో సిద్దిపేటకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో శ్రీనివాస్ కారు డ్రైవింగ్ చేస్తుండగా తుకారాం ప్రక్కన కూర్చున్నాడు. శ్రీనివాస్ కారుని అతివేగంగా నడపడంవలన […]
మహిళలు అన్ని రంగాలలో విజయం సాధించాలి
122 Viewsమహిళలు అన్ని రంగాల్లో సాధికారిత సాధించాలి-అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్. మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అన్ని రంగాల్లో సాధికారిత సాధించాలని అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,ఎం డీ పిల్లి రవి పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వందఫీట్ల రోడ్డులో గల కార్యాలయం లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలందించిన మహిళలను ఘనంగా సన్మానించారు. ఛైర్మన్ శ్రీధర్, ఎండీ రవి ముఖ్య అతిథిగా […]
విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని నిరసన
105 Viewsమంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆద్వర్యంలో SBI బ్యాంకు నుండి బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలు బహిర్గతం చేయాలని మంచిర్యాల SBI Bank ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
నారి శక్తి అభయాన్
141 Viewsనారి శక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా మహిళలను ఉద్దేశించి వర్చవల్ గా ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ కేంద్రంలో నారీ శక్తి వందన్ అభియాన్ కార్యక్రమాన్ని జాతీయ పార్టీ పిలుపుమేరకు నిర్వహించడం జరిగింది. నేడు మంచిర్యాల నియోజకవర్గ కేంద్రం హమాలివాడలో నారి శక్తి వంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన ప్రియతమా నేత భారత ప్రధాని నరేంద్ర మోడీ […]
చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ స్థానిక…
312 Views ముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి వెనుకబడిన తరగతుల్లో సామాజిక చైతన్యం రగిలించిన వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాజన్న సిరిసిల్ల స్థానిక ఎమ్మేల్యే కేసీఆర్ చేతుల మీదుగా మంగళవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ […]
గృహజ్యోతి పథకం.. జీరోబిల్లు అందించిన…
371 Viewsముస్తాబాద్, మార్చి5 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలలో భాగంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ బిల్లును ప్రారంభించారు. ప్రతిఇంటికి 200 యూనిట్ల విద్యుత్ బిల్లును అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఇంకా ఎవరైనా ఉచిత విద్యుత్ బిల్లుకు అర్హులు కానివారు ఎవరైనా ఉంటే ఎంపీడీవో ఆఫీస్ కు వెళ్లి మళ్లీ అప్లై చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని […]
జీరా కరెంటు బిల్లుల జారీ..
143 Views జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు అమలు లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]










