ప్రాంతీయం

విరాళాల వివరాలను బహిర్గతం చేయాలని నిరసన

93 Views

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు ఆద్వర్యంలో SBI బ్యాంకు నుండి బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ ల ద్వారా వచ్చిన విరాళాల వివరాలు బహిర్గతం చేయాలని మంచిర్యాల SBI Bank ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్