189 Viewsముస్తాబాద్ జనవరి 24, మెట్టు రాజేశ్వర స్వామి పున ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ మెట్టు రాజేశ్వర స్వామి దుర్గాదేవి మందిరం ఫిబ్రవరి 2న పున ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆహ్వాన పత్రిక జీకే ఇన్ఫ్రా డెవలపర్స్ గోదా అంజిబాబు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ముస్తాబాద్ పీపుల్ హాస్పిటల్ వైద్యులు చింతోజి రాజారాం, వైద్యులు సింతోజ్ శంకర్, నారాయణ లకు ఆలయ […]
ప్రాంతీయం
కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలి బాధ నరేష్…
166 Views ముస్తాబాద్ జనవరి 24, బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనరేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను గాలికి వదిలేసి దాదాపు 8 సంవత్సరాల నుండి ఇప్పటివరకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా పుట్టిన పిల్లలకు రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా అదేవిధంగా నూతనంగా వివాహాలు […]
ఘనంగా సన్మాన సభాకార్యక్రమం…
145 Viewsముస్తాబాద్ జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన చందుపట్ల అంజిరెడ్డి కృతజ్ఞత సభను స్థానిక ఏఎంఆర్ గార్డెన్ లో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ కార్యకర్తలు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు నూతన పాలకవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు […]
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సెస్ డైరెక్టర్…
164 Viewsముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డి ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెస్ ఆఫీసులో జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు విచ్చేసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పిటిసి గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, వివిధ వోదాలు గలవారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల […]
ఘనంగా బాలికల దినోత్సవం…
143 Viewsముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని జాతీయ బాలికల దినోత్సవం” సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ మాట్లాడుతూ 2008 సం.లో ఇండియన్ నేషనల్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టరి జనవరి 24 ను నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ప్రకటించింది. అందులో భాగంగా బాలికల కొరకు ప్రత్యేక సాధికారత సాధించే క్రమంలో సమాజంలో వారి పరంగా కనబడే వివక్ష తొలగించి లింగ సమానత్వం బాలికల సంరక్షణ ఆవశ్యకత […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
149 Views జగదేవపూర్: మండల పరిధిలోని తిగుల్ గ్రామానికి చెందిన చింత లక్ష్మయ్య అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ కుటుంబానికి 3,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట చింత సత్యనారాయణ. రమేష్, చింత బాల్ నర్సయ్య. చౌదరి. కరుణాకర్.గణేష్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
కంటి వెలుగు కార్యక్రమన్నీ పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
132 Views జగదేవపూర్: మండలం లోని అంతయగూడెం గ్రామంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా ఆడిషనల్ కలెక్టర్ శ్రీ ముజామిల్ ఖాన్ స్థానిక సర్పంచ్ సత్యం. సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేష్ తో కలిసి పరిశీలించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ను సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్ శాలువతో ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడుతున్న వారు […]
వికలాంగున్ని మూడు చక్రాల వాహనం ( స్క్రూటి ) ఇప్పించండి
180 Viewsసెస్ డైరెక్టర్ కృష్ణహారి కి వినతిపత్రం సమర్పించిన వికలాంగుడు ఎల్లారెడ్డిపేట జనవరి 24 :ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు మెడిశెట్టి రాజశేఖర్ తనకు మూడు చక్రాల వాహనము ( స్క్రూటి ) ఇప్పించాలని సెస్ డైరెక్టర్ కృష్ణ హారి కి మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు,ఈ సందర్భంగా కృష్ణహారి మాట్లాడుతూ వికలాంగుడైన అర్హత కలిగిన మేడిశెట్టి రాజశేఖర్ కు మూడు చక్రాల వాహనం స్క్రూటీ ని తప్పకుండా ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు,ఈ కార్యక్రమంలో […]
గుండెపోటుతో ఈసంపెళ్ళి దేవేందర్ మృతి
140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా జనవరి 24 :వీర్నపల్లి మండలం గర్జన పల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిపిఐ ఎంఎల్ మాజీ దళ సభ్యులు ఈసంపెళ్ళి దేవేందర్ అలియాస్ వీరప్పన్ (38 ) గుండెపోటుతో సోమవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మరణించారు,దేవేందర్ అలియాస్ వీరప్పన్ చిన్న తనంలో నే పది సంవత్సరాల వయస్సు లో తల్లి దండ్రులు. పోచవ్వ , లక్ష్మి రాజం లు అనారోగ్యంతో మరణించారు, తల్లి దండ్రులను కోల్పోయిన వీరప్పన్ ను […]
మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు
148 Viewsతంగళ్ళపల్లి మండల కేంద్రంలో శ్రీ శివలింగ భక్త మార్కండేయ జయంతి సందర్భంగ కార్యక్రమానికి హాజరైన టెక్స్టైల్ డెవలప్మెంట్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ గారు సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు సీఐ ఉపేందర్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చీటీ నర్సింగరావు బొల్లి రామ్మోహన్ పడిగెల మానస రాజు సర్పంచ్ ఆoకారపు అనిత రవీందర్ ఎంపిటిసి కోడి అంతయ్య, మాజీ సర్పంచ్ కొడం సంధ్యారాణి వార్డు సభ్యులు అంకారపు లక్ష్మి, కోడం భవిత, మోర శ్రీహరి , […]










