ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

127 Views

జగదేవపూర్: మండల పరిధిలోని తిగుల్ గ్రామానికి చెందిన చింత లక్ష్మయ్య అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడు.
విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి
ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం ఆ కుటుంబానికి 3,000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో వారి వెంట చింత సత్యనారాయణ. రమేష్, చింత బాల్ నర్సయ్య. చౌదరి. కరుణాకర్.గణేష్ తదితరులు ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *