156 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ఫిబ్రవరి 1, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృడసంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా గంభీరావుపేట్ లో నిర్మించిన KG to PG క్యాంపస్ ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఆరు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఈక్యాంపస్ లో ఆధునిక తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, నైపుణ్యాభివృద్ధి […]
ప్రాంతీయం
రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీతకు సన్మానం
140 Views జగదేవపూర్ గ్రామానికి చెందిన ముదిరాజు సంఘం మండల అధ్యక్షులు రాగుల రాజు ముదిరాజ్ కు ఇటీవల బీసీ రత్న రాష్ట్ర అవార్డు రావడం జరిగింది విషయం తెలుసుకున్న జగదేవపూర్ మండలంలోని 1989 ఎస్ఎస్సి బ్యాచ్ కి చెందిన స్నేహితుల బృందం బుధవారం ఎల్లమ్మ దేవాలయం ఎదుట రాష్ట్ర అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని అందుపుచ్చుకోవాలని భవిష్యత్తులో బీసీలకు […]
మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా
134 Viewsతంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో గల ప్రైమరీ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించిన మండల ప్రజా ప్రతినిధులు అధికారులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా 14 లక్షలు వరకు వెచ్చించి కొత్త కొత్త నిర్మాణాలను చేపడుతున్న సీఎం కేసీఆర్ కు మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మన రాష్ట్రానికి సీఎం గ కెసిఆర్ ఉండడం చాలా మనం […]
భాషా పండితులు వినతి పత్రం అందజేత
243 Viewsదౌల్తాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులలో భాషా పండితులకు, పిఈటిలకు అవకాశం ఇవ్వనందున రాష్ట్ర పండిత జెఎసి పిలుపుమేరకు బుధవారం మండల పరిధిలోని ముబారస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భాషా పండితులు పర్షరాములు, జరినా సుల్తానా లు ప్రధానోపాధ్యాయునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 22 సంవత్సరాలుగా ఎలాంటి ప్రమోషన్లకు నోచుకోలేదని విద్యా హక్కు చట్టం ప్రకారం ఉన్నత పాఠశాలలో […]
దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యం
158 Viewsదుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తోనే సాధ్యమని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షురాలు పూజిత వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం లోని ప్రతి గ్రామ పంచాయతీకి జాతీయ ఉపాధి పథకం కింద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో జిల్లాను అగ్ర గామిగా నిలబెడుతున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో ప్రతి గ్రామపంచాయతీకి 10 లక్షల రూపాయలు […]
స్టోరీ టెల్లింగ్ కాంపిటేషనులో… ప్రతిభ చాటిన బంధనకల్ (zphs) జిల్లాస్థాయిలో ద్వితీయ స్థానం…
191 Views ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31 English Language Teachers Association , తెలంగాణ వారు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్టోరీ టెల్లింగ్ కంపీటేషన్ లో ZPHS బంధనకల్ పాఠశాలకు చెందిన విద్యార్థిని పాతూరి ప్రణవి జిల్లా స్థాయిలో ద్వితీయ స్తానం సాధించి ఈనెల13,వ తేదీన రాష్ట్ర స్థాయిలో జరగబోయే పోటీలో పాల్గొంటుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రవి తెలిపారు…ఇంగ్లీష్ గైడ్ టీచర్ ఐలా బాలకిషన్ ను అబినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ,SMC […]
అర్ధరాత్రి పూట అరెస్టులు పర్వం మొదలుపెట్టిన పోలీసులు…
422 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి జనవరి 31, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల అద్యక్షులు మరియు కార్యకర్తలను అర్ధరాత్రి సుమారుగా రాత్రి ఒంటిగంట నుండి అరెస్టులు చేయడం మొదలు పెట్టినారు. ఇది ముమ్మాటికీ అప్రజా స్వామీకం సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా రావడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి గిన్ని సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు […]
30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ…
152 Views30,వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సులో.. పాల్గొన్న విద్యార్థిని దీటి అక్షయకు అభినందనలు వెలువ… ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న 30 వ జాతీయ పిల్లల వైజ్ఞానిక సదస్సు (30 th National children’s science Congress) లో పాల్గొన్న మా విద్యార్థిని కుమారి దీటి అక్షయ ను ఆ రాష్ట్ర Gujcosp, advisor and member, secretary నరోత్తం సాహా, J.V. Nadar gujrat science City […]
బీజేపీ మండల ఉపాధ్యక్షులుగా ఇద్దరి నియామకం
143 Viewsదౌల్తాబాద్ : దౌల్తాబాద్ మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులుగా బొల్లం స్వామి, కనుగుల స్వామిలను ఎంపిక చేశారు. వీరు ఎంపికైనట్లు మంగళవారం దుబ్బాకలో ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ప్రకటించారు. వారికి శాలువాలు కప్పి అభినందించారు. తమపై నమ్మకం ఉంచి మండల పార్టీ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యేకు బొల్లం స్వామి, కనుగుల స్వామిలు కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో పార్టీ అభివృద్ధి కార్యకర్తలకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు […]










