ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి జనవరి 31, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల అద్యక్షులు మరియు కార్యకర్తలను అర్ధరాత్రి సుమారుగా రాత్రి ఒంటిగంట నుండి అరెస్టులు చేయడం మొదలు పెట్టినారు. ఇది ముమ్మాటికీ అప్రజా స్వామీకం సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఎప్పుడు వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయకుండా రావడం లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి గిన్ని సంవత్సరాలైనా ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టు చేయకుండా సంత కాన్స్టెన్సీ లోనే అడుగుపెట్టలేకపోతున్న ముఖ్యమంత్రి కేటీఆర్ కు ఇది సిగ్గుచేటు అరచేతిని అడ్డుపెట్టుకొని సూర్యకిరణాలను ఆపలేరు అక్రమ అరెస్టులతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గొంతు నొక్కలేరు ఈ అరెస్టులకు భయపడేది లేదు ప్రజాస్వామ్య సమస్యల ఎపుడు కొట్లాడుతూనే ఉంటాం అని ఆరోపించారు.
204 Viewsరాచర్ల గొల్లపల్లి లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఇఫ్తార్ విందులో గురువారం రాత్రి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు పందిర్ల సుధాకర్ గౌడ్ ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ విందులో గొల్లపల్లి కో ఆప్షన్ మెంబర్ జబ్బర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ […]
120 Viewsదౌల్తాబాద్: ఇటీవల భద్రాచలంలో జరిగిన క్రీడా పోటీలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు 6 ఇంటర్ సొసైటీ లీగ్ లో పాల్గొని 65 కేజీ కేటగిరి రోస్టిలింగ్లో ఐదు రౌండ్లలో గోల్డ్ మెడల్ సాధించిన రామాంజనేయులు, 75 కేజీ కేటగిరిలో బ్రాంచ్ మోడల్ సాధించిన రాహుల్, అలాగే రన్నింగ్ 4×400 మీటర్లలో శ్రీశైలం ద్వితీయ స్థానం సాధించిన విద్యార్థులను జిల్లా బిసి సంక్షేమ అధికారి సరోజ అభినందించారు. మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో మూడు నెలల […]
12 Viewsమీ డబ్బు – మీ హక్కు’ ద్వారా క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందండి.లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి. మంచిర్యాల జిల్లా, డిసెంబర్ 22, 2025: బ్యాంకులు, భీమా సంస్థలు, పోస్టాఫీసులలో క్లయిమ్ చేసుకోని సొమ్మును తిరిగి పొందేందుకు ప్రభుత్వం ‘మీ డబ్బు – మీ హక్కు’ ద్వారా అవకాశం కల్పించడం జరిగిందని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంక్ ఖాతాలలో ఉన్న డిపాజిట్లు, భీమా సంస్థలలో మిగిలిపోయిన డబ్బులను సంబంధీకులు […]