131 Views తంగళ్ళపల్లి మండలం ఇందిరానగర్, భరత్ నగర్, మల్లాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీకతీతంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దోపిడీ రాజ్యమేలుతుందన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానె అభయ హస్తం,పావలా వడ్డి ఋణాలు,రైతులకు రుణమాఫి, ఆరోగ్య శ్రీ పథకం వంటి మరెన్నో పథకాలు అమలు చేస్తాండబుల్ రూం ఇండ్ల స్కీమ్ పెట్టీ ప్రజలను ట్రబుల్ కు గురిచేసి ఒక్క ఇల్లు […]
ప్రాంతీయం
ఆటో కార్మికుడు దేవయ్య గుండెపోటుతో మృతి
440 Viewsగుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి […]
గ్రామపంచాయతీ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలి సి ఐ టి యు జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు
153 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్ వద్ద కార్మికుల సమ్మె శిబిరాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ సందర్శించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు ప్రభుత్వం అధికారుల చేత గ్రామపంచాయతీలలో పోటీ కార్మికులను పెట్టి కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నిస్తూ కార్మికులకు బెదిరింపులకు గురి చేయడం సరికాదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల డిమాండ్లపై జేఏసీ నాయకులకు చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించి […]
ఆటో కార్మికుడు గుండెపోటుతో దేవయ్య మృతి…
120 Viewsగుండెపోటుతో వ్యక్తి దేవయ్య మృతి ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆటో కార్మికుడు కోనేటి దేవయ్య50అనే వ్యక్తి గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.అటో కార్మికుడు దేవయ్య తన ట్రాలీ ఆటోలో కొండాపురము గ్రామానికి సిమెంట్ బ్యాగులు తీసుకుని వెళ్లి కాళీ ట్రాలీతో తిరిగి ఎల్లారెడ్డిపేటకు వస్తుండగా గుండెపోటు రావడంతో ఆయనను వెంటనే తోటి కార్మికులు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆయనను పరీక్షించిన డాక్టర్ మరించినట్లు తెలిపారు. మృతునికి […]
మోడీ చిత్రపటాన్ని దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
103 Views ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత పై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించడాన్నీ నిరసిస్తూ,కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను కండిస్తూ, తంగళ్ళపల్లి మండల కేంద్రంలో పీఎం నరేంద్ర మోడి చిత్ర పటాన్ని దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ జె టోనీ, నెరల్లా నరసింగం గౌడ్,లింగాల భూపతి,మచ్చ శ్రీనివాస్,పొన్నాల పరుశురాం,భరత్ గౌడ్,అరెపల్లి బాలు,బాలసాని శ్రీనివాస్,ఎడ్ల తిరుపతి,గుగ్గుళ్ల […]
బహుజన్ సమాజ్ పార్టీ సమావేశం
111 Views తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామంలో శుక్రవారం ముఖ్య నాయకులతో ప్రత్యక సమావేశం నిర్వహించడం జరిగింది మండల ఇంచార్జ్ గుండు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగంపల్లి మధుకర్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల త్యాగ ఫలాలను ప్రజలందరి దరిచేర్చే ఏకైక నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచేందుకు బహుజన్ సమాజ్ పార్టీని ప్రతి ఓటర్ దగ్గరికి తీసుకెళ్లాలని లింగంపల్లి మధుకర్ […]
ఘనంగా జన్మదిన వేడుకలు…
183 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై6, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో గల బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జిల్లా కోఆప్షన్ సర్వర్ ఫాషా జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండలంలోని పలు గ్రామాల నుండి పార్టీ నాయకులు పాత్రికేయులు బిఆర్ఎస్ ఆఫీసులో వీరందరీ సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వర్ ఫాష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, మిత్రులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన […]
పారిశుద్ధ్య కార్మికులసమ్మే అరకొర వేతనం.. రెగ్యులరైజ్ చేయడం.. ప్రభుత్వం విఫలమైందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు సమ్మేపోరులో…
119 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై6, ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వాలు మారుతున్న పట్టించుకోని వైనం అన్నారు కార్మికులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కుర్రరాకేష్ మాట్లాడుతూ పనిబారెడు వేతనం బెత్తడు అన్నట్లుగా మారింది మాగ్రామపంచాయతీ కార్మికుల పరిస్థితి జనాభా అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకున్నా దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోందిని ప్రభుత్వం అరకొర వేతనాలు చెల్లించి వెట్టిచాకిరీ […]
సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతులకు భూమి పూజ…
236 Views ముస్తాబాద్ ప్రతినిధి జూలై 6, కొండాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6.5 లక్షల సిఎస్ ఆర్ నిధులతో మౌలిక వసతుల కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అంగులతో తీర్చిదిద్దాలని గొప్ప లక్ష్యంతో సిఎస్ ఆర్ నిధులను వెచ్చించి ప్రతి పాఠశాలలో మౌలికవసతులు అదనపు తరగతి గదులు ఆన్లైన్ తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్లులు […]
గుండెపోటుతో చనిపోయిన కారాబార్ ప్రభాకర్ కుటుంబానికి భరోసా కల్పించిన మంత్రి కేటీఆర్
231 Views తంగళ్ళపల్లి మండలంజిల్లేళ్ళ గ్రామానికి చెందిన కారోబర్ మల్లమారి ప్రభాకర్ కుటుంబానికి బాసటగా నిలిచిన మంత్రిఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానాంటూ..మరోసారి తన మంచి మనసును చాటుకున్న మంత్రి కెటిఆర్వచ్చుడు లేట్ కావచ్చు కానీ.. అండగా ఉండి ఆదుకోవడం పక్క అని నిరూపించిండు సారు వస్తాడు, మాకు అండగా ఉంటడు అనుకున్న ఆ కుటుంబ సభ్యుల ఆశను నెరవేర్చి వారికి అండగా నిలిచిండు కొండంత దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసానిచ్చి..బాసటగా నిలిచిండు కారోబర్ ప్రభాకర్ భార్యకు […]










