ప్రాంతీయం

ప్రతి మొక్కను సంరక్షించాలి

106 Viewsడీఆర్డిఓ చంద్రమోహన్ దౌల్తాబాద్: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని డి ఆర్ డి ఓ చంద్రమోహన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయని మొక్కలు తక్షణమే నాటించాలని అధికారులు సూచించారు. హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. హరితహారం కార్యక్రమం విజయవంతం చేయడానికి అధికారులు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలి….

122 Viewsవివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శ

129 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమ యాదగిరి తల్లి మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబాన్ని సోమవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వేమ జనార్ధన్ నాయకులు సత్యం, వేమ శ్రీనివాస్, కృష్ణ, స్వామి, గోపి, స్వామి, చంద్రం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలి

107 Viewsదౌల్తాబాద్: రైతు బీమా కు దరఖాస్తు చేసుకోవాలని ఏ ఈ ఓ లు రాజు గౌడ్, మాధవి లు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తోపాటు గోవిందా పూర్, ఉప్పర్ పల్లి, తిరుమలాపూర్ తదితర గ్రామాల్లో రైతుల నుండి రైతు బీమా దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చేనెల 5వ తేదీ వరకు రైతు బీమా దరఖాస్తు చేసుకోవచ్చని రైతు బీమా కోసం రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

104 Views– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. అలాగే […]

ప్రాంతీయం

మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం

148 Viewsదౌల్తాబాద్: జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రథమ కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడు కాసం నవీన్ కుమార్ గుప్తా మండల కేంద్రానికి చెందిన పబ్బ ఆశోక్ గుప్తా ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రెండవసారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యులు గంప శ్రీనివాస్ గుప్తా, రత్నాకర్ గుప్తా, గంప రవి గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, పద్మ, అరుణ, మమత తదితరులు పాల్గొన్నారు… Telugu […]

ప్రాంతీయం

గౌడన్నల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను ముక్తకంఠంతో ఖండించాలి

127 Viewsఎల్లారెడ్డిపేట,30 జూలై 2023. గౌడన్నల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను గౌడ సామాజిక వర్గం ముక్త కంఠంతో ఖండించాలని మండల గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండల గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ కు మద్దతుగా మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, జిల్లా డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు ముష్కం దత్తాద్రి గౌడ్, ప్రధాన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్…

142 Viewsడాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో 97% మార్కులతో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

డాక్టరేట్ పట్టా పొందిన తనయుడు జీషన్…..

105 Views : డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్

119 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]