140 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శనివారం గణపతి పూజ, స్థాపిత మంటప దేవతాపూజ, హావనము, అభిషేకం, తదితర పూజలు నిర్వహించారు. వేద పండితుల మధ్య ప్రతిష్ఠోత్సవాలు ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డిలు మాట్లాడుతూ ఆదివారం ఉ 8.00 గంటల నుండి గణపతి పూజ, స్థాపిత దేవతాపూజ, పోవనము, గర్త సంస్కారము […]
ప్రాంతీయం
నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ రణం
133 Viewsదౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామనికి చెందిన నల్ల సిద్దిరాము కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. వారితో పాటు గొడుగుపల్లి గ్రామ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శేఖర్ అప్ప వార్డ్ సభ్యుడు, నల్ల శ్రీనివాస్, యువ నాయకులు కిష్ణ, సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మాదిగ కులసంఘ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా…
208 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 10, ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సీ మాదిగ కుల సంఘం ఎన్నికలు నిర్వహించారు . ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా దుబ్బాక రాజు, ఉపాధ్యక్షులుగా సంచు కృష్ణ , ప్రధాన కార్యదర్శిగా ముక్క మల్లయ్య , క్యాషియర్లుగా గద్దల భాస్కర్ , మాడూరి బాబు , సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి నర్సింలు, కార్యదర్శులుగా మెరుగు మల్లయ్య , సుంచు ఎల్లయ్య, ఎడ్ల వెంకటయ్య , శీలం వెంకటేష్ , […]
బాధిత కుటుంబాలను పరామర్శ
145 Views బాధిత కుటుంబాలను పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి సహాయం అందజేస్తున్న మామిడి మోహన్ రెడ్డి జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల్ మంతుర్ గ్రామంలోని ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ఎండి సంజు, సాకలి లింగం కొడుకు మురళి దాస్, మరియు జోడు రామయ్య, పట్నం మల్లయ్య కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట […]
నిరుపేద వధువుకు పుస్తె మట్టలు అందజేత
248 Viewsనిరుపేద వధువుకు పుస్తె మట్టెలను అందజేసిన – గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన రాంసాగర్ స్థానిక సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అందజేయడం జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు తిప్పరమైన ఎల్లవ్వ, కిష్టయ్య దంపతుల కుమార్తె రేణుకకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వధువు రేణుకకు పుస్తె మట్టెలు […]
పీర్లపల్లిలో శివాలయ నవగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్టాత్సోవాల
141 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శుక్రవారం శివపంచాయతనము నవగ్రహాలు, ధ్వజ స్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఆలయాన్ని పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల మధ్య ప్రతిష్టాత్సోవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శుక్రవారం ఉ: 9.00 గంటలకు గణేశ – గురు ప్రార్ధన శాంతిమంత్ర పఠనము, పంచగవ్యప్రాశనము దీక్షాధారణ-ఋత్విగ్వరణం అఖండదీవస్థావన. అంకురారోపణం, మంటవ దేవతాస్థావనం. ప్రధానకలశస్థాపన ప్రతిమాశోధనము మంగళహారతి తీర్థ ప్రసాద […]
చిన్న కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
135 Views జగదేవపూర్ మండలంలోని చిన్న కిష్ణాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో DEO గా సాత్విక్,MEO గా జగదీష్,HM గా అమూల్య, ఉపాధ్యాయులుగా అమృత, స్వామి,శిరీష,పూజ, అక్షర,శివాని వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం అభినందనీయమని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని తెలియజేస్తూ విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా నిరంతరం ప్రయత్నించి […]
బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి
284 Views బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి
222 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల్ మంతుర్ గ్రామంలోని ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ఎండి సంజు, సాకలి లింగం కొడుకు మురళి దాస్, మరియు జోడు రామయ్య, పట్నం మల్లయ్య కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మండల మైనార్టీ సెల్ నాయకులు జాఫర్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, […]










