147 Viewsదుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆదేశాల మేరకు అప్పాయిపల్లి గ్రామంలో బర్లకడి నర్సయ్యకు సీఎంఆర్ఎఫ్ 16,500/- రూపాయల చెక్కును అందజేసిన భారతీయ జనతా పార్టీ దౌల్తాబాద్ మండల ఉప అధ్యక్షుడు గడ్డమీది స్వామి, ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్ లబ్ధిదారునికి అందజేయడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
అధైర్య పడొద్దు అండగా ఉంటాం – మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
150 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్ మండల పరిధిలోని టేంకంపెట్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తిరుపతి నర్సింలు తండ్రి తిరుపతి లక్మయ్య మృతి చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పరమర్శించారు. వారితో పాటు రైతు బంధు అధ్యక్షులు మున్నా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, కోటేష్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలంటూ ప్రత్యేక పూజలు సర్వమత సంతోషమే సీఎం కేసీఆర్ ద్యేయం…
163 Views తొగుట: కుల, మతాలకు అతీతంగా అందరి అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని…మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా మండలంలోని తొగుట-రాంపూర్ లోని శ్రీ మదనానంద శారదా క్షేత్రం లో సీఎం కేసీఆర్ ఆయుఆరోగ్యాలతో కల కాలం చల్లగా ఉండాలని , ప్రధాని కావాలంటూ..ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తొగుట కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి..కేక్ కట్ చేసి […]
దుబ్బ రాజేశ్వర స్వామి జాతరకు ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారికి ఆహ్వానం…
163 Views తొగుట మండలంలోని కాన్గల్ గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నిర్వహించే జాతర మహోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని తొగుట మండల వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరియు మార్కెట్ కమిట్ చైర్మన్ దోమల కొమురయ్య ఆహ్వానించారు… ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పండుగ మరుసటి రోజు కాన్గల్ గ్రామములో ఉన్న దుబ్బ రాజేశ్వర స్వామి దేవాలయం లో బండ్ల ఊరేగింపు మరియు జాతర మరియు […]
తెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… డిల్లీలో కాదు..కూడవెల్లి వాగులో చూడండి ఆలుగులు పారుతున్నా..కనిపించడం లేదా కాళేశ్వర జలాలు ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు తెలంగాణ ఏర్పాటు పలితమే.. కాళేశ్వరం నీళ్లు ఆలుపెరుగని కర్తవ్య దీక్షతోనే సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ తెచ్చిండు – నేడు కాళేశ్వరం నీళ్లను రప్పించాడు. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ దుబ్బాక నియోజకవర్గంలోకి చెరువులకు నీళ్లు విడిచిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు |
140 Viewsతెలంగాణ వొస్తే ఏమొచ్చింది అంటున్న నాయకులు… డిల్లీలో కాదు..కూడవెల్లి వాగులో చూడండి ఆలుగులు పారుతున్నా..కనిపించడం లేదా కాళేశ్వర జలాలు ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు తెలంగాణ ఏర్పాటు పలితమే.. కాళేశ్వరం నీళ్లు ఆలుపెరుగని కర్తవ్య దీక్షతోనే సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ తెచ్చిండు – నేడు కాళేశ్వరం నీళ్లను రప్పించాడు. కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీ దుబ్బాక నియోజకవర్గంలోకి చెరువులకు నీళ్లు విడిచిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ […]
సయ్యద్ నగర్ లో కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన జడ్పీటీసీ
178 Viewsరాయపోల్ మండలం సయ్యద్ నగర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాని ప్రారంభించిన రాయపోల్ జడ్పీటీసీ లింగాయపల్లి. యాదగిరి, సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు, ఎంపీడీఓ, పంచాయితీ కార్యదర్శి, వైద్య అధికారులు, ఆత్మకమిటి డైరెక్టర్ జగపతి రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com
సీఎం కెసిఆర్ పై చిన్నారి అభిమానం……
143 Viewsకేసీఆర్ పై చిన్నారి అభిమానం ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com
విద్యుత్ ఘాతంతో పాడిగేద చనిపోయిన రైతుకు 40, వేల.రూ, చెక్కును అందజేసిన ప్రజా ప్రతినిధులు…
212 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 16, మండేపల్లి గ్రామం గ్రామపంచాయతీ ఆవరణలో పెద్ది పుష్ప – మల్లయ్యకు చెందిన బర్రె కరెంట్ షాక్ తో మృతి చెందగా సెస్ తరుపున 40,000 రూపాయలు మంజూరు కాగా అట్టి చెక్కును సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, ఎంపీపీ పడిగేలా మానస – రాజు, సర్పంచ్ గణప శివజ్యోతి, ఎంపీటీసీ బుస్స స్వప్న – లింగం చేతుల మీదిగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి […]
ఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి
145 Viewsఆశా వర్కర్లకు కనీస వేతనాలివ్వాలి దుబ్బాక మండలం రామక్క పేట, తిమ్మాపూర్ PHC ల నుండీ CITU ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాకు వెళుతున్న ఆశా వర్కర్లు ఈ సందర్భంగా CITU రాష్ట్ర కమిటీ సభ్యులు జి. భాస్కర్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 26వేల మంది ఆశా వర్కర్లు పని చేస్తున్నారనీ గత 18 సం॥రాల నుండి రాష్ట్రంలోని పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారు. వీరంతా మహిళలు బడుగు, బలహీన వర్గాలకు […]










