ప్రాంతీయం

అప్పాయిపల్లిలో శివాజీ జయంతి వేడుకలు 

131 ViewsPసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో ఆదివారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా యూత్ ఆధ్వర్యంలో శివాజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కేశబోయిన ప్రభాకర్, యాదగిరి, గణేష్, మహేష్, స్వామి, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నూతన రేషన్ షాపును ప్రారంభించిన సర్పంచ్ జహంగీర్

124 Views  జగదేవపూర్  మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ తిగుళ్ల జహంగీర్ చేతుల మీదుగా  కొత్త రేషన్ షాప్ ను ప్రారంభించారు.సర్పంచ్ జహంగీర్ మాట్లాడుతూ ఇన్నాళ్లు ఇక్కడ రేషన్ షాప్ లేక పోవడం వలన చాలా ఇబ్బందులు పడ్డాము కావున ఇప్పటి నుండి మన గ్రామంలోనే రేషన్ తీసుకోవడం ఆనందంగా ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు రాజు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర ఎఫ్డిసి ఛైర్మెన్ ప్రతాప్ రెడ్డి

149 Views జగదేవపూర్ మండలం  కొత్తపేట  గ్రామంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆదివారం రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్,   సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు నరేష్, ఆత్మ కమిటి చైర్మన్ రంగారెడ్డి, కో అప్షన్ ఎక్బల్, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సబ్ […]

ప్రాంతీయం

128 Viewsరాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గల్వా దయాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుని ఆశయాలను గుర్తు చేసుకోవడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

భాగ్యరెడ్డి వర్మ 84వ వర్ధంతి ఘన నివాళి

168 Viewsగజ్వేల్ లో భాగ్యరెడ్డి వర్మ 84వ వర్ధంతి సందర్భంగా దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ (మే 22, 1888 – ఫిబ్రవరి 18, 1939) సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడు. జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై ఎన్నో కృషిచేశాడు. దళితులు ఈ […]

ప్రాంతీయం

51కిలోల అక్షంతలతో శివుని చిత్రాన్ని చిత్రించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజు

170 Viewsశ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా శివుని చిత్రాన్ని 51కిలోల అక్షంతలను ఉపగించి భారీ చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి శనివారం రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణాన్నికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తితో భగవంతుణ్ణి చిత్రాలు ఎన్నో రకాలుగా ఎన్నో చిత్రించానని చెప్పారు. గత సంవత్సరం బియ్యంతోను, పంచదార తోను, నానాలతోను చిత్రించాను. ఈ సంవత్సరం అక్షంతలను ఉపయోగించి […]

ప్రాంతీయం

శివాలయాన్ని సందర్శించిన సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి

154 Views జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో గల పురాతన శివాలయం ఈ రోజు పూర్తి అంగులతో ముస్తాబవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తన ఫ్యామిలీతో శివాలయమును దర్శించుకుని వారి మొక్కులు సమర్పించుకోవడం జరిగింది.తను మాట్లాడుతూ ఈ రోజు ఈ దేవాలయమును సందర్శించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ముస్తాబాద్ లో నిర్వహించిన ప్రజా గోసా -బీజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్* మీటింగ్ లో భాగంగా..

180 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 17, ప్రజాగోస బిజెపి- భరోసా ఈకార్యక్రమంలో భాగంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముస్తాబాద్ లోని స్థానిక పాల కేంద్రం వద్ద టిఆర్ఎస్ పాలనను పాలనను ప్రజలందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈకార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది . దీనికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ గంగాడి మోహన్ రెడ్డి  శక్తి కేంద్ర ఇంచార్జ్ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్ రెడ్డి బూత్ కమిటీ అధ్యక్షులు ఏదునూరు గోపి, ఓరగంటి సత్యం, […]

ప్రాంతీయం

*తెలంగాణ సర్కార్ ఒంటి పూట బడులు తేదీని ఫిక్స్ …

175 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఫిబ్రవరి 17, ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు స్కూల్స్‌కు ఈ ఏడాది వేసవి సెలవులు ఉంటాయని గతంలోనే విద్యాశాఖ వెల్లడించగా..ఇక ఒంటి పూట బడులు మార్చి 15 నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది. ఒక్క పూట బడులు సమయంలో ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఈసమయంలో ప్రవేట్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగైన మంచినీరు పిల్లలకు అందేలా […]

ప్రాంతీయం

పోతుగల్ రోడ్డు నుండి బుడిగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్స్  వేయాలని వినతి…

170 Views   ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి17; ముస్తాబాద్ లోని పోతుగల్ గ్రామ మెయిన్ రోడ్డుకు ఆనుకొని కెనాల్ పక్కన నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మీదుగా బుడగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్లు, త్రీఫేస్ కరెంటు వేయగలరని దేవాలయానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణులు, కాలనీవాసులకు పోతుగల్ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులకు చాలా అసౌకర్యముగా ఉన్నందున సెస్ డైరెక్టర్ అంజిరెడ్డికి సీఎం పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించిన నర్మాల సద్గుణ […]