ప్రాంతీయం

116 Views

రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గల్వా దయాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుని ఆశయాలను గుర్తు చేసుకోవడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *