రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గల్వా దయాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుని ఆశయాలను గుర్తు చేసుకోవడం జరిగింది.
25 Viewsమంచిర్యాల జిల్లా. టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్. ఈ రోజు టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ టీఎన్జీవో మంచిర్యాల జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ ఐఏఎస్ మాట్లాడుతూ టీఎన్జీవో మంచిర్యాల […]
21 Viewsఈ నెల 23వ తేదీ నుండి ప్రజావాణి కార్యక్రమం యధాతధం – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా. 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 23వ తేదీ నుండి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై […]
422 Viewsముస్తాబాద్, నవంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి) మండలం చీకోడ్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బూత్ కమిటీ ఇంచార్జ్లతో సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు నేటినుండి 3రోజుల వరకు గడపగడపకు గులాబీ జెండాపార్టీ బ్యాలేట్ మిషన్ మీద 1వ.నెంబర్ పై నొక్కి మీఅమూల్యమైన ఓటును కారు గుర్తుపైన వేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కి చీకోడ్ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో […]