రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గల్వా దయాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుని ఆశయాలను గుర్తు చేసుకోవడం జరిగింది.
137 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని చిప్పలపల్లి గ్రామంలోని ఆ మహనీయుని విగ్రహానికి అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్మాటి రాజమల్లు ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా రాజలింగంతో పాటు పలువురు నాయకులు మాట్లాడుతూ సబ్బండవర్గాలు భారత రాజ్యాంగాన్ని రచించిన ఆయన అడుగుజాడల్లో నడవాలని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో తాడేపు ఎల్లం, గాడిచర్ల దేవయ్య, మాచేటి లచ్చయ్య, జంగా […]
200 Viewsముస్తాబాద్, నవంబర్13 (24/7న్యూస్ ప్రతినిధి) ఆవునూరు గ్రామంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల కార్యకర్తలు, గ్రామయువత 200, పైచిలుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోనికి చేరదీసుకొని పార్టీ గురించి హితవు పలికి అనంతరం స్వాగతించి కండువా వేశారని తెలిపారు. అంతేకాకుండా పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు వివరించిన ప్రకారం సిరిసిల్ల నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనికి వెళ్లిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో నూతనంగా కండువా వేసుకున్న […]