ప్రాంతీయం

102 Views

రాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గల్వా దయాకర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి మహనీయుని ఆశయాలను గుర్తు చేసుకోవడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *