ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి17; ముస్తాబాద్ లోని పోతుగల్ గ్రామ మెయిన్ రోడ్డుకు ఆనుకొని కెనాల్ పక్కన నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం మీదుగా బుడగ జంగాల కాలనీ వరకు స్ట్రీట్ లైట్లు, త్రీఫేస్ కరెంటు వేయగలరని దేవాలయానికి సంబంధించిన విశ్వబ్రాహ్మణులు, కాలనీవాసులకు పోతుగల్ రోడ్డు నుండి వెళ్లే ప్రయాణికులకు చాలా అసౌకర్యముగా ఉన్నందున సెస్ డైరెక్టర్ అంజిరెడ్డికి సీఎం పుట్టినరోజు సందర్భంగా మర్యాదపూర్వకంగా వినతి పత్రం అందించిన నర్మాల సద్గుణ చారి, మాజీ సర్పంచ్ ఓరగంటితిరుపతి, కల్వకోట రాజు, ఓరగంటి బ్రహ్మచారి, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తరపున కోరుచున్నామని తెలిపారు.
14 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో వందే భారత్ రైలు నిలుపుదల చేయాలని రైల్వే జీఎం కి వినతి పత్రం అందించిన ఎమ్మెల్సీ అంజి రెడ్డి మరియు రఘునాథ్ వెరబెల్లి. సికింద్రాబాద్- నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ రైలుకు మంచిర్యాల రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజి రెడ్డి మరియు బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ […]
303 Views ముస్తాబాద్ జనవరి 27, మండలం కేంద్రంలోని బిజెపి మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. నిన్నటి రోజున 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గణతంత్ర వేడుకలు జరపకుండా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విదంగా రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనకు నిరసనగా తను ముఖ్యమంత్రి ఉండడానికి అనర్హుడని ఆపదవికి వెంటనే రాజీనామా చేయాల డిమాండ్ చేస్తున్నాం […]