ప్రాంతీయం

శివాలయాన్ని సందర్శించిన సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి

141 Views

జగదేవపూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామంలో గల పురాతన శివాలయం ఈ రోజు పూర్తి అంగులతో ముస్తాబవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తన ఫ్యామిలీతో శివాలయమును దర్శించుకుని వారి మొక్కులు సమర్పించుకోవడం జరిగింది.తను మాట్లాడుతూ ఈ రోజు ఈ దేవాలయమును సందర్శించడం చాలా సంతోషంగా ఉంది అన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *