135 Views కొంతమంది ట్రాన్స్ జెండర్ వర్గానికి చెందిన వారు పట్టణంలో ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తూ ఉన్నవి.ఇంటిల్లిపాది సంతోషంగా చేసుకునే వేడుకలు, గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు ఇంకా ఏదైనా వేడుక చేసుకునే సందర్భంలో ఇంటి ముందు వేసి ఉన్న టెంట్ ను గమనించిన కొంతమంది ట్రాన్స్ జెండర్ లు, ఆ ఇంటి వద్ద వాలి […]
ప్రాంతీయం
ప్రతి ఒక్కరికీ కంటి సమస్య తొలిగించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం:ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
129 Views జగదేవపూర్ మండలం లోని తిగుల్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు, ఎంపీటీసీ మంజుల మహేందర్ రెడ్డి, మండల నాయకులతో కలిసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంబించిన ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,కో అప్షన్ ఎక్బల్ ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, కొండపోచమ్మ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాచారం డైరెక్టర్ జగదేవపూర్ […]
పరామర్శించిన ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ నిర్వాహకులు…
211 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మార్చి15, చిప్పలపల్లి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమ్మేట రాజమల్లు తండ్రి కొమ్మెట నర్సయ్య అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం స్వర్గస్తులైనందున ఈరోజు వారి గృహమునకు వెళ్లి పరామర్శించినా వారిలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, డైరెక్టర్లు కనమెని పద్మా రెడ్డి, చిగురు నరేష్, నిశాంత్ రావు, గన్నే అంజయ్య, శీలం సాయి తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మానవత్వం చాటుకున్న రాచర్ల నరేష్ గుప్తా ఇప్పటివరకు 100 కు పైగా పుస్తె మట్టెలు అందజేత
153 Viewsమానవత్వం చాటుకున్న రాచర్ల నరేష్ గుప్తా ఇప్పటివరకు 100 కు పైగా పుస్తె మట్టెలు అందజేత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జనం కోసం తపించే నేత ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ గ్రామ ప్రజల మన్ననలను పొందుతున్న నాయకులు చాట్లపల్లి సర్పంచ్ సూపర్ గ్రామస్థులు జగదేవపూర్: మండలం లోని చాట్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం కల్పన భర్త భిక్షపతి దంపతుల కూతురు మౌనిక వివాహానికి స్థానిక సర్పంచ్ సర్పంచ్ ల ఫోరం […]
బహుజన నేత కాన్షిరాం జయంతి సదర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మన్నే కృపానందం మాల మహానాడు రాష్ట్ర నాయకుడు
324 Viewsబహుజన నేత కాన్షిరాం జయంతి సదర్భంగా ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము మన్నే కృపానందం మాల మహానాడు రాష్ట్ర నాయకుడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బోధిసత్వ అంబేడ్కర్ కలలపంట సామ్రాట్ కాన్షీరామ్ . “నా ప్రజలు ఈ దేశంలో పాలితులుగా కాక పాలకులుగా ఉండాలి” అని అంబేద్కర్ కన్న కలల్ని సాఫల్యం చేశాడు మాన్యశ్రీ కాన్షీరామ్. స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ […]
కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ 2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత
261 Viewsకార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ 2 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఈరోజు మర్కూక్ మండలంలోని గణేష్ పల్లి గ్రామానికి చెందిన గడియారం పద్మ గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది,మృతురాలు గడియారం పద్మకు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నుండి 2 లక్షల లక్షల ప్రమాద బీమా చెక్కును గడియారం పద్మ వంశీకృష్ణ కు ప్రమాద బీమా చెక్కును […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా ప్రతినిధులు
136 Views నూతన వధూవరులను ఆశీర్వదించిన – ఎమ్మెల్సీ యాదవ రెడ్డి – ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాపరెడ్డి – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు – దుబ్బాక నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి రాయపోల్ మండల కేంద్రంలోని జి ఎల్ ఆర్ గార్డెన్ లో బుధవారం జరిగిన ఉమ్మడి దౌల్తాబాద్ మండలం సీనియర్ జర్నలిస్టు నాగ వెంకట్ రెడ్డి కూతురు వివాహానికి ఎమ్మెల్సీ యాదవ రెడ్డి […]
కోటి తలంబ్రాల దీక్షలో 100 మందికి పైగా భక్తులు పాల్గొని ఓడ్లను ఓలిచి భక్తిని చాటుకున్నారు.
141 Viewsభద్రాచల దేవస్థాన పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం బుధవారం కిరాణ వర్తక సంఘం వారి నిర్వహలో 100 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొని రామనామాన్ని స్మరిస్తూ భక్త శ్రద్ధలతో ఒడ్లను ఓలిచి వాటిని తలంబ్రాలుగా తయారుచేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరం నుండి మనము చేస్తున్న సేవను గుర్తించి మనకు […]
డబుల్ బెడ్ రూ ల ఇల్ల నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించాలి…
203 Viewsముస్తాబాద్ ప్రతిదీ కస్తూరి వెంకటరెడ్డి మార్చి15, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖిమ్యనాయక్. ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాసు నగర్, పధిర గ్రామాలలో డబుల్ బెడ్రూం ఇల్ల నిర్మాణాలు చెప్పట్ట నున్న స్థలాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. ఇల్ల నిర్మాణాలకు అవసరమయిన మెటీరియల్ సరఫరా పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని తహశీల్దార్ ను, స్థానిక […]
ఘనంగా 89,వ దివంగత కాన్షీరాం జయంతి వేడుకలు..
161 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి15, బీఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత కాన్షీరాం 89.వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం అక్కడే కేక్ కట్ చేసి కాన్సిరాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు సూడిది నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ, దళిత ప్రజా సంఘాల నాయకులు అధికసంఖ్యలో పాల్గొని కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో బీఎస్పీ ఉపాధ్యక్షుడు […]










