124 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి19, మండేపల్లి గ్రామంలోబిఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేయడం జరిగింది.లబ్ధిదారులు(1.పెద్ది బాంధవి 19,000 (2. నక్క పోచయ్య 47,000 (3. సత్తు దేవవ్వ 60,000 (4.జి శృతి-అనిల్ కుమార్13,000 (5.ఆర్. దుర్గవ్వ- మల్లయ్య 20,000 (6.యన్. లచ్చిరెడ్డి-పర్శయ్య 45,000 (7. కొమ్మెట హరికృష్ణ 15,000లబ్ధిదారులు సీఎం కెసిఆర్,కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమానికి సర్పంచ్ గణప శివజ్యోతి,ఎంపీటీసీ, బుస్స స్వప్న లింగం, ఫాక్స్ చైర్మన్ […]
ప్రాంతీయం
అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల వరి పొలాలను పరిశీలిస్తున్న ప్రజా ప్రతినిధులు…
130 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నేవాని పల్లె గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతుల పొలాలను పరిశీలిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజి ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ రేస్ లక్ష్మి మల్లేశం, ఎంపీటీసీ కొండని, డైరెక్టర్లు గన్నేనర్సింలు, […]
ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి యువకుడు మృతి
204 Views…. ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి యువకుడు మృతి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి మురికి కాలువలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మర్కుక్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది మర్కుక్ గ్రామానికి చెందిన బల్ల ప్రవీణ్ 24 శనివారం రాత్రి గౌరరం నుండి మర్కుక్ వెళ్తున్న సమయంలో గ్రామంలో ఉన్న పశువైద్యశాల ముందు బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న మురికి కాల్వలో పడి చనిపోయాడు […]
అకాలవర్షం అపారనష్టం, రైతులు ఆధైర్యపడవద్దు ప్రజాప్రతినిధులు…
137 Viewsముస్తాబాద్ వెంకటరెడ్డి మార్చి19, అల్వపీడధ్రోని ప్రభావంతో ఉరుములు మెరుపులతో వడగండ్ల ఈదురుగాలుల వర్షం ప్రభావందాటికి ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్, ఆవునూర్, రామలక్ష్మపల్లె, గూడెం, గన్నవారిపల్లెతో పాటు పలు గ్రామాలలో శనివారంరోజున రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వరిపంటలపై ఆధారపడిన రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందని వరి చేనులు చిరుపొట్టదశలో ఉండడంచేత పంట చేతికందకుండా పోయింది రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు వర్షార్పుణం కావడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఈసందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో […]
మానవత్వం చాటుకున్న సర్పంచ్ భానుప్రకాష్ రావు
187 Views జగదేవపూర్ మండలం రాంనగర్ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ రోడ్డు కింద పడి సృహ తప్పి పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న తిగుల్ గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం తన కారులో గజ్వేల్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. Telugu News 24/7tslocalvibe.com
ఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే
191 Viewsఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ (మార్చి 19) ఈరోజు బోయిగూడా సికింద్రాబాద్ లో ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు జంగిలి ప్రశాంత్ కుసుమ కవిత మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు లీగల్ అడ్వైసర్లు పాల్గొనడం జరిగింది […]
కనమేని ఆధ్వర్యంలో 500,లకు పైచిలుకు బైకు ర్యాలీ…
252 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి19, భారతీయ జనతాపార్టీ కనమేని చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెర్లుమద్ది క్రాసింగ్ నుండి 500కు పైచిలుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం రోజున అకాలవర్షం దాటికి నష్టపోయిన మండలంలోని ముస్తాబాద్ నామాపూర్, గూడెం, కొండాపూర్, ఆవునూర్ గ్రామాలతో పాటు పలుగ్రామాలలో సందర్శించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిథ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ రైతులకు వరి పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయంగా నష్టపరిహారం చెల్లించాలని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ […]
ఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే
188 Viewsఆర్.టి.ఐ /హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ మర్కుక్ మండల అధ్యక్షునిగా పోయిల ఆంజనేయులు మీడియా టుడే సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ (మార్చి 19) ఈరోజు బోయిగూడా సికింద్రాబాద్ లో ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్.టి.ఐ హ్యూమన్ రైట్స్ అడ్వకేసి సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు జంగిలి ప్రశాంత్ కుసుమ కవిత మరియు వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మరియు లీగల్ అడ్వైసర్లు పాల్గొనడం జరిగింది […]
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.
282 Viewsఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే రాజీనామా చేయాలి. * టిడిపి దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్. అసమర్ధత నిర్లక్ష్యం తోటే టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందని తెలుగుదేశం పార్టీ దుబ్బాక ఇన్చార్జి ఇల్లెందుల రమేష్ గుప్తా అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ల ఆదేశాల మేరకు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండంగా చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల రూపంలో ప్రచురించి […]
నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం
126 Viewsనిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రం రాయపోలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులు, ఉన్నతాధికారులు ధన దాహంతో లక్షల మంది నిరుద్యోగులపై నీళ్లు చల్లారని ఆగ్రహం […]










