278 Viewsవిద్యార్థులకు నైతిక విలువలను నేర్పేది కుటుంబ సభ్యులు కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
విద్య
బెస్త నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రెస్ క్లబ్ సభ్యులు…
178 Viewsనరేష్ ను పరామర్శించిన ప్రెస్ క్లబ్ బెస్త నరేష్ తండ్రి గత రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, సహాయ కార్యదర్శి కులేరి కిషోర్, జగదీశ్వర్, కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
భక్త మార్కండేయ శోభాయాత్ర….
139 Viewsభక్త మార్కండేయ శోభాయాత్ర ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అర్చకులు ఆనందయ్య శర్మ, ఉమా శంకర్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం గణపతి ,గౌరీ ,కలశ పూజ లింగార్చన తదితర కార్యక్రమాలను జరిపించారు. మంత్రోత్సవాల నడుమ హోమం ఘనంగా నిర్వహించారు దంపతులు పాల్గొని పూజలు చేశారు. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళ హారతులు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ […]
91 Viewsకొంపల్లి-5 బ్రాంచ్ శ్రీ చైతన్యలో మహాత్మా గాంధీకి ఘణ నివాళులు -78 వ వర్ధంతి సందర్భంగా – శ్రీ చైతన్య పాఠశాల కొంపల్లి-5 బ్రాంచ్ లో స్వాతంత్ర సమరయోధుడు మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ అని శ్రీ చైతన్య పాఠశాల -5 బ్రాంచ్ ప్రిన్సిపల్ సాయి కృష్ణ కొనియాడారు. మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహింసా అనే ఆయుధంతో […]
మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చి నడపమంటే తల్లిదండ్రులకు శిక్ష
54 Views జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త, ను పురస్కరించుకొని బుధవారం ఉదయం రాజన్నసిరిసిల్లాజిల్లా ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞనదీప్ హైస్కూల్ నందు 1480 మంది విద్యార్తి పిల్లలతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు ఇందులో రాజన్న సిరిసిల్లా జిల్లా రవాణాశాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖా అధికారి వి లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు […]
వరద బాధితులకు అండగా రావుల రమేష్…
35 Views(తిమ్మాపూర్ జనవరి 14) తిమ్మాపూర్ మండలం మన్నెంపెల్లి గ్రామంలో ఇటీవల D4 కెనాల్ కాలువ గండిపడి గ్రామంలోని ఇళ్లలోకి నీళ్లు చేరి సుమారు 30 కుటుంబాలు నిత్యవసర సరుకులు కోల్పోయి ఇబ్బందులు పడిన విషయాన్ని మాజీ ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ ద్వారా తెలుసుకున్న తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు, నుస్తలాపూర్ మాజీ సర్పంచ్ రావుల రమేష్ వెంటనే స్పందించి 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25 కిలోల చొప్పున బియ్యన్ని పంపిణీ చేసారు. ఈ సందర్భంగా […]
ప్రజలకు శుభవార్త చెప్పిన తెలంగాణ గవర్నమెంట్
24 Viewsబ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం-పొంగులేటి. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు. సాగు భూమి ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇస్తాం. భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం-పొంగులేటి. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయిస్తాం. నాలుగు విడతల్లో రూ.5లక్షల ఆర్థికసాయం అందిస్తాం. ఈ నెల నుంచే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ-పొంగులేటి. […]
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
101 Viewsమాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత. దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురై దిల్లీ ఎయిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆయన.. ఆ […]
పెద్దింటి పెళ్ళికి ఆర్థిక సహాయం..
172 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, […]
కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చేలా పని చేయండి..
171 Views– మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు.. (తిమ్మాపూర్ డిసెంబర్ 14) అహర్నిశలు కష్టపడి పార్టీకి పేరు తెచ్చేలా పనిచేయాలని మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యూత్ కాంగ్రెస్ తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు కర్ర మణికంఠ, మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మహేష్ చంద్ర ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందగా వారిని తననివాసంలో ఘనంగా సన్మానించారు. కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందంటూ మరోసారి రుజువైందని పేర్కొన్నారు. ప్రజా […]