172 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రోజున1996-97 పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్య నేర్పిన గురువులను సన్మానించి పూర్వ విద్యార్థులతో వారి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు అంతేకాకుండా పూర్వ విద్యార్థులలో ఇద్దరు మిత్రులు అనారోగ్యంతో మరణించినందుకు గాను గోరింటాల గ్రామానికి చెందిన అంజిరెడ్డికి రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ కు ఆర్థిక సహాయం అందించి వారి ఉదారత ను […]
విద్య
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం
308 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఎక్కడో పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే కలిసాం… …చదువులమ్మ చెట్టు నీడలో… అంటూ విద్యార్థిని విద్యార్థులు ఆట పాటలతో అధ్యాపకులను అలరించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ జూనియర్ విద్యార్థిని విద్యార్థులు వీడ్కోలు సమావేశం శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఇంటర్ విద్యాధికారి సిహెచ్ మోహన్ డి ఐ ఈ ఓ హాజరయ్యారు […]
గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక
247 Viewsగోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి ఎంపిక విద్యార్థికి పూలగుచ్చమిఛ్ఛి అభినందించిన కరస్పాండెంట్ : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కు చెందిన 2019 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థి నీలం పర్షరాములు గోవా ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ కు ఎంపికయ్యాడు ఈ సందర్భంగా పర్షరాములు ను విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ ఎం డి లతీఫ్ , ప్రిన్సిపాల్ శరత్ కుమార్ […]
విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ
251 Views1 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
బాకురపల్లి తండాలో విద్యార్థులకు ఉపయోగకరమైన ఫైజర్ కంపెనీ వారి సౌజన్యంతో వితరణ
272 Views రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. […]
*సరికొత్తగా…… ప్రభుత్వ బడులు*
181 Views*మంత్రి కే టి ఆర్ ప్రత్యేక చొరవతో..* *మోడల్ స్కూల్ లకు చిరునామా గా సిరిసిల్ల ప్రభుత్వ బడులు* సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్రభుత్వ పాఠశాలలు నేడు( ఫిబ్రవరి 1 న) మన ఊరు – మన బడి ప్రారంభోత్సవాలు కార్పొరేట్ స్కూళ్లను తలపిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు జిల్లాలో విద్యార్థులకు సౌకర్యంగా సర్కారు స్కూళ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 172 స్కూళ్లలో పనులు సర్కారు బడుల అభివృద్ధియే లక్ష్యంగా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, […]
*దేశానికే తలమానికంలా* *తెలంగాణలో తొట్ట తొలి కేజీ టూ పీజీ క్యాంపస్*
206 Viewsమన ఊరు-మనబడి కార్యక్రమం లో భాగంగా ఏర్పాటు -మంత్రి కేటీఆర్ చొరవ.. రహేజా ఫౌండేషన్ సహకారం – *నేడు ( ఫిబ్రవరి 1 వ తేదీన) మంత్రి శ్రీ తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభం* తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ల నుంచి కేజీ టూ పీజీ నాణ్యమైన విద్య ఉచితంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని […]
యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్
113 Views విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యంపై పై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్* ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూలు యాజమాన్యం మోతాదుకు మించి విద్యార్థులను బస్సులో తీసుకెళ్తూ ప్రమాదానికి కారకులవుతున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూలు బస్సు సీటింగ్ కెపాసిటీ 30 మంది ఉంటే 60 మందిని తీసుకెళ్తున్నారు ఈరోజు ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో 60 మంది విద్యార్థులను తీసుకెళ్తున్నారు ఫిట్నెస్ లేని బస్సులు నడుపుకుంటూ కాలం చెల్లిన వాహనాలను తీసుకెళ్తూ […]
భీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం
160 Viewsభీమ్ ప్రతిభ పురస్కారం-2023 ప్రధానం….. భీమ్ యువత* అధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా, చదువులో ప్రతిభ కనబర్చిన 6-10 తరగతి, ZPHS ఎల్లారెడ్డి పెట్ విద్యార్థులకు, *భీమ్ ప్రతిభ పురస్కారం – 2023*, *BHEEM EXCELLENCE AWARD-2023 అందించటం జరిగింది. అంబేడ్కర్ లాగా చదువులో ఉన్నత స్థాయికి వెళ్లి, ఈ దేశ అభ్యున్నతి, పాటుపడాలని, చదువు నేర్చుకునే స్థాయి నుండి, చదువు చెప్పే స్థాయికి, ఓటు వేసే స్థాయి నుండి ఓటు వేయించుకునే స్థాయికి, చప్పట్లు […]
పేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు.
152 Viewsపేద విద్యార్థులకు వరంగా మారిన గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా గురువులు తీర్చిదిద్దాలి ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న గురుకుల విద్య పేద విద్యార్థులకు వరంగా మారిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు . బుదవారం చౌదర్ పల్లి లోని బాలికల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు బెడ్ షీట్స్ , నోట్ […]









