Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

విద్యార్థులకు తిమ్మాపూర్ బాకురుపల్లి తండా విద్యార్థులకు ఉపయోగకరమైన వస్తువులను ఫైజర్ కంపెనీ వితరణ

237 Views
1 Views

  •  రాజన్నన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో గల బాకురుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ తరగతికి సరిపడ అన్ని వస్తువులను వితరణ చేశారు పుస్తకాలు నోటుబుక్కులు చేతి గొడుగులు వాటర్ బాటిల్స్ స్కేలు కంపాక్స్ , పెన్సిల్లు..
    బొప్పాపూర్ గ్రామానికి చెందిన మొడుసు బాల్ రెడ్డి సింగపూర్ లో గల ఫైజర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. మీరు ప్రతి సంవత్సరం విద్యా వైద్యానికై విరాళాలు ఇస్తూ ఉంటారు.. వీరి దృష్టికి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బాలకృష్ణ తీసుకువెళ్లడం జరిగింది.. దీనితో ఈ పాఠశాలన స్కూల్ వెల్ఫేర్ లో  బాగంగా సెలెక్ట్ చేసుకుని లక్షా నలభై వేల రూపాయల తో 108 విద్యార్థిని విద్యార్థులందరికీ బుక్స్ బ్యాగు స్టేషనరీ ఇవ్వడం జరిగింది… ఇట్టి వస్తువులను ఎల్లారెడ్డిపేట మండల ఎంపిపి పిల్లి రేణుక, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి, బొప్పాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొండా రమేష్ గౌడ్, సర్పంచ్ పడిగెల రవీందర్, ఎంపీటీసీ వరద బాబు గారి చేతుల మీదుగా వితరణ చేయడం జరిగింది..
    కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంసి చైర్మన్ మహేందర్, కార్యదర్శి రమేష్,ఉప సర్పంచ్లు, యశ్వంత్, ప్రకాష్, వార్డు మెంబర్స్ తిరుపతి, శ్రీనివాస్, crp ఉపేందర్, నాయకులు శ్రీనివాస్ ,సత్తయ్య ,భాస్కర్, రాజయ్య , పరుశరాములు, లింగం, రాజు, లక్ష్మణ్, సతీష్, నర్సింలు.మదు,.ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.. ఫైజర్ ఏపీఐ ఎక్స్పెన్షన్ ప్రాజెక్టు వారికి
    వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *