62 Viewsమంచిర్యాల జిల్లా : మందమర్రి మండలం అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో ఇందిరా మహిళ శక్తి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.హాజరైన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య,జిల్లా అధికారులు.ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు.మహిళ సంఘాలకు 17.21 కోట్ల రూపాయల ను వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన మంత్రి.కళ్యాణ లక్ష్మి,షాది మూభరక్ చెక్కులను లబ్ధిదారులకు అందచేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి. మంత్రి వివేక్ […]
138 Views ముస్తాబాద్ ప్రతినిధి అక్టోబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1981 82 పదో తరగతి బ్యాచ్ కు చెందిన విద్యార్థులు తమతో కలిసి చదువుకుని ఇటీవల అనారోగ్యంతో మరణించిన కంచరి విశ్వనాథం (57 ) కుటుంబ సభ్యులకు దహన సంస్కారాల కోసం రూ.10 వేలు ఆర్థికసాయం అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కన్న తల్లి తండ్రులను తోబుట్టీన సోదరులను కోల్పోయిన విశ్వనాథం బ్రహ్మచారి […]
439 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ???????? *మంచిర్యాల నుండి మహారాష్ట్రకు రహస్యంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్* ???????? *రాత్రి పూట కార్ లో ప్రాణహిత పరిసర గ్రామాలకు తరలిస్తూ, అర్ధ రాత్రి సమయంలో నాటు పడవల సహాయంతో మహారాష్ట్ర కు దాటవేత* ???????? *పక్కా సమాచారం తో మాటు వేసి పట్టుకున్న రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. ???????? *అక్రమంగా తరలిస్తున్న సుమారు 40 వేల రూపాయల విలువ గల మద్యం పట్టివేత, ఒక స్విఫ్ట్ […]