విద్య

విజ్ఞాన్ స్కూల్ కు పేరు తెచ్చిన రిశ్వంత్

200 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ స్కూల్ హై స్కూల్ లో పదో తరగతి పరీక్షల్లో పదికి పది సాధించి పేరు తెచ్చిన రిశ్వంత్. మండల కేంద్రానికి చెందిన చింత రాజు స్రవంతి  వ్యాపారి దంపతుల ఏకైక కుమారుడు రిశ్వంత్ (15) అనే విద్యార్థి స్థానిక విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యను అభ్యసిస్తున్నాడు. నిన్నటి రోజు వెలువడిన 10వ తరగతి పరీక్షల్లో 10 జి పి ఏ కు 10 జీపీఏ సాధించి తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల […]

ప్రాంతీయం విద్య

ప్రభుత్వ పాఠశాలలో మెరిసిన బంగారు పుత్రిక

379 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బంగారు ఆభరణాలు తయారు చేసే దంపతుల పుత్రిక 10 కి 9.8 జి పి ఏ సాధించి ఉపాధ్యాయుల తల్లిదండ్రుల  కలలను నెరవేర్చిన విద్యార్థిని. రాచర్ల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వర్ణకారుడు శ్రీపాద లింగమూర్తి కూతురు మధుర మీనాక్షి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంది. నిన్నటి రోజు పదవ తరగతి ఫలితాల్లో 9.8 జిపిఏ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన మీనాక్షి ఖరీదైన […]

విద్య

రేపే పదో తరగతి ఫలితాలు విడుదల

113 Viewsపదో తరగతి ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలకు స్వర్గం సిద్ధం చేసింది విద్యాశాఖ మండలి. రేపు 11 గంటలకు పదో తరగతి ఫలితాలను పాఠశాల ముఖ్య కార్యదర్శి వెంకటేశం  ఫలితాలను విడుదల చేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

విద్య

ఘనంగా జ్యోతిష్మతి “ఉత్సవ్- 2024” వార్షికోత్సవ వేడుకలు

100 Views(తిమ్మాపూర్ మార్చి 30) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి అటానమస్ కళాశాల వార్షికోత్సవ వేడుకలు శనివారం “ఉత్సవ్- 2024” పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఫెన్స్ రీసెర్చ్ , డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గౌట్ ఆఫ్ ఇండియా (డిఆర్ ఎంఎల్) మాజీ డైరెక్టర్ డాక్టర్ జి. మధుసూదన్ రెడ్డి, వరంగల్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐ టి సి అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) సిఎస్సి విభాగం […]

విద్య

మూడవరోజు ప్రశాంతంగా కొనసాగిన ఎస్. ఎస్. సీ పబ్లిక్ పరీక్షలు

126 Views  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 21-03-2024 రోజువ ఏవిధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లానందు (35) పరీక్షా కేంద్రాలలో (6470) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6465) మంది విద్యార్థులు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్థులు గైర్హాజరు అయినారు  (05) (ప్రైవేట్ విద్యార్థులకు గాను (04) నలుగురు హాజరైనారు, మూడోవ రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి  ఎ. రమేష్ కుమార్  ఒక […]

విద్య

సజావుగా సాగుతున్న ‘పది’ పరీక్షలు

120 Views  – పదో తరగతి పరీక్షల కేంద్రాల్లో అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఖీమ్యా నాయక్ తనిఖీ సిరిసిల్ల, మార్చి 19, 2024: పదో తరగతి పరీక్షలు జిల్లాలో సజావుగా కొనసాగుతున్నాయి సిరిసిల్ల గీతానగర్ జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పూజారి గౌతమి, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ లోని పదో తరగతి పరీక్షల కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మంగళవారం వేరువేరుగా తనిఖీ చేశారు. ఈ […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఇంట్లో తండ్రి శవం. మరోవైపు తనయుడి కి పబ్లిక్ పరీక్ష…

165 Views ఇంట్లో తండ్రి శవం. మరోవైపు  కుమారునికి పబ్లిక్ పరీక్ష – బరువెక్కిన గుండెతో పరీక్ష రాసిన విద్యార్థి – తద నంతరం దహన సంస్కరణలుమ రణించిన తండ్రి శవం ఇంట్లో ఉండగా పదో తరగతి పరీక్ష రాయడానికి బరువెక్కిన గుండెతో తల్లడిల్లుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. పదో  పరీక్ష ఆ విద్యార్థికి కఠిన పరీక్షగా మారి విద్యార్థిని కల్చివేసింది స్థానికులు చెప్పిన వివరాలకు ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎ ల్లారెడ్డిపేట మండలం రాచర్ల […]

విద్య

ప్రశాంతంగా ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

100 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్.ఎస్.సి. పబ్లిక్ పరీక్షలు మార్చ్, 2024 తేది: 18-03-2024 రోజున ఏ విధమైన సమస్యలు లేకుండా ప్రశాంతంగా ప్రారంభమైనవి. జిల్లా నందు (35) పరీక్షా కేంద్రాలలో (6472) మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను (6467) మంది విద్యార్థులకు హాజరైనారు. కేవలం (05) ఐదుగురు విద్యార్దులు గైర్హాజరు అయినారు & (03) ప్రైవేట్ విద్యార్ధులకు గాను (02) హాజరైనారు. కేవలం (01) ఒక విద్యార్థి గైర్హాజరు అయినారు. మొదటి రోజు పరీక్ష సజావుగా […]

విద్య

విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి

150 Viewsవిద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి ఎల్లారెడ్డిపేట మార్చి 17 ; సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం వ్యాప్తంగా సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థినీ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ సమయం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సిరిసిల్ల శాసన సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కోరారు , పరీక్షల్లో ఎలాంటి గందగోళానికి లోను కాకుండా పూర్తి […]

Breaking News విద్య

ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు

194 Views-ఎల్లుండి నుంచి పదో తరగతి పరీక్షలు -కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి -గంట ముందే చేరుకోవాలి సిరిసిల్ల, మార్చి 16, 2024 : ఎల్లుండి నుంచి సోమవారం (ఈ నెల 18)వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లా లోని 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. -35 కేంద్రాల్లో పరీక్షలు.. పదో తరగతి పరీక్షలకు మొత్తం 6475 […]