Breaking News

నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన – బిజెపి

9 Viewsమంచిర్యాల జిల్లా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమం. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మంచిర్యాల బిజెపి జిల్లా కార్యాలయంలొ జరిగిన మీడియా సమావేశంలొ ముఖ్య అతిధిగా వెరబెల్లి రఘునాథ్ పాల్గొని దేశంలొ నరేంద్ర మోదీ నేత్రుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం […]

Breaking News

అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమం

28 Viewsమంచిర్యాల జిల్లా. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమం. అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యోగ డైట్ కార్యక్రమాన్ని కాసిపేట పిహెచ్ సి లో డా:శ్రీవిద్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.నిత్యం యోగ చేయడం వల్ల కలిగే ఉపయోగాలతో పాటు, యోగ డైట్ పాటించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చో వివరించి,సాత్విక ఆహారం ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డా:శ్రీవిద్య,ఫార్మసిస్ట్ లు, పిహెచ్ సి […]

Breaking News

మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం

11 Viewsపెద్దపల్లి జిల్లా. మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఘన స్వాగతం. పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వల మరియు అందుగులపల్లి గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలతొరణాలు, గజమాలతో ప్రత్యేక అభినందనలు తెలిపి, ప్రజల మధ్యకు వచ్చిన మంత్రివర్యుల‌ను కార్యకర్తలు సన్మానించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం

6 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్ లో నూతనంగా ఏర్పడిన నాలుగు పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మంజూరైన పోలీస్ స్టేషన్లను ఈరోజు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, బాను ప్రసాద్ రావు లు, రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., పెద్దపల్లి కలెక్టర్ శ్రీ కోయ హర్ష, పెద్దపల్లి డీసీపీ […]

Breaking News

ఓబీసీ ల పోరు బాట పుస్తకం ఆవిష్కరణ

17 Viewsమంచిర్యాల జిల్లా. జన అధికార సమితి ఆధ్వర్యంలో ఓబీసీ ల పోరు బాట పుస్తకం ఆవిష్కరణ ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఒడ్డేపల్లి మనోహర్. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

నేడు మంచిర్యాలలో పవర్ కట్

7 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాలలో పవర్ కట్. విద్యుత్ వినియోగదారులు సహకరించగలరు టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలిపారు. నేడు మంచిర్యాలలోని రాజీవ్ నగర్ సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని టౌన్ 3 ఏఈ శ్రీనివాస్ తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రాంతాలు రాజీవ్ నగర్, హమాలివాడ, సూర్య నగర్, […]

Breaking News

మంచిర్యాల ను అభివృద్ధి చేయడమే ప్రేమ్ సాగర్ రావు లక్ష్యం

5 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల అభివృద్ధి చేయడమే ప్రేమ సాగర రావు లక్ష్యం. చేపట్టిన  పనులు త్వరిత గతిన పూర్తి చేస్తాను. మంచిర్యాల పట్టణ నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టిన పనుల నిర్మాణాలు సాధ్యమైనంతగా త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు పట్టణ ప్రజల సహకారంతో కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. శుక్రవారం విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ లను కూల్చివేసే కార్యక్రమాలను పరిశీలించి ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ప్రారంభించిన ఆలయ ప్రాంగణంలోని […]

Breaking News

కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్

13 Viewsమంచిర్యాల జిల్లా. కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ జిఎం శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో సింగరేణిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న సిబిఎస్ స్కూల్ పనుల పరిశీలన కోసం విచ్చేసినటువంటి కంపెనీ సెక్రటరీ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసినటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 1630/1982ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. RG 2లొ సింగరేణి ఏరియాలో మొట్టమొదటిసారిగా ఎన్నుకోవడం ద్వారా సి అండ్ ఎండి బలరాం నాయక్ కి మరియు […]

Breaking News

సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసన  మంత్రివర్యులు

14 Viewsమంచిర్యాల జిల్లా. సీఎం ను మర్యాదపూర్వకంగా కలిసన  మంత్రివర్యులు. ఈ రోజు ఢిల్లీలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసన  మంత్రివర్యులు డా. జి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

14 Viewsమంచిర్యాల జిల్లా. అర్హులైన వారికి మాత్రమే రాజీవ్ యువ వికాసం మరియు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. రాజీవ్ యువ వికాసం అర్హులైన యువతకు మరియు ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ… బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్లు గౌడ్  ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు రాజీవ్ వికాసం ఇవ్వాలని సిబిల్ స్కోర్ తో సంబంధం […]