Breaking News

భారీగా నగదు పట్టివేత                         

154 Viewsభారీగా నగదు పట్టివేత అక్టోబర్ 22 కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్దపాపయ్యపల్లే గ్రామానికి చెందిన సదాశివ బైక్ పై వెళ్తుండగా అతడిని తనిఖీ చేశారు. అతడి దగ్గర రూ. 8, 90, 000 లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బొల్లం రమేష్, ఎసిపి జీవన్ రెడ్డి తెలిపారు . నగదుకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో వాటిని సంబంధిత అధికారులకు అందజేసినట్లు […]

Breaking News

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

248 Viewsఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా గురువులను సత్కరించిన పూర్వ విద్యార్థులు అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని కడవేరుగు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు గురువులను ఘనంగా సత్కరించి  ఆశీర్వచ నాలను తీసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు పూర్వ విద్యార్థులంతా కలసి తమ కష్టసుఖాలను పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులైన పోలోజు రాజబాబు, […]

Breaking News

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

225 Viewsఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ ఘనంగా సద్దుల బతుకమ్మ నిమజ్జనం అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో ఘనంగా, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా, సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి పల్లె వెలుగులతో ఆడపడుచులతో ఊరంతా సందడిగా నెలకొంది ఉదయం నాలుగు గంటలకే పల్లె నిద్ర లేచింది అడవికి వెళ్లి వివిధ రకాల పూలను తీసుకొచ్చి తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ […]

Breaking News

భారీగా నగదు స్వాధీనం

102 Viewsబంజారాహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం హైద‌రాబాద్ అక్టోబర్ 21 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం బంజారాహిల్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మ‌హేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. ఆ న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల […]

Breaking News

ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

102 Viewsకొండ పోచమ్మ తల్లి దేవాలయంలో అక్టోబర్ 21 ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజన్న ప్రత్యేక పూజలు చేయడం జరిగింది దర్శనం అనంతరం అమ్మవారి అనుగ్రహంతో ముఖ్యమంత్రి కేసీఆర్  గజ్వేల్ నియోజకవర్గం నుండి లక్ష పైగా మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం

96 Views21అక్టోబర్ ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోనీ కాంగ్రెస్ భవనం కార్యాలయంలో శనివారం రోజున ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని. మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం అని శాసనసభా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆలేర్ ను కైవసం చేసుకుంటుంది అని అన్నారు ముఖ్య నాయకులకు బిర్లా ఐలయ్య విజయం గురించి సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు రా […]

Breaking News

ఆత్మహత్య చేసుకున్న యువతి

95 Viewsపురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి అక్టోబర్ 21 జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపురం గ్రామంలో మోటం సదయ్య కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు పెద్దమ్మాయికి 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు రెండో అమ్మాయి అఖిల పెళ్లి కొరకు సంబంధాలు చూస్తుండగా ఆ అమ్మాయి నాకు పెళ్లి ఇష్టం లేదు నేను పెళ్లి చేసుకోను నేను వేరే అబ్బాయిని ప్రేమిస్తున్న అని అఖిల బదులు చెప్పగా. అమ్మాయిని తల్లిదండ్రులు మేము […]

Breaking News

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

91 Viewsఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు 21 అక్టోబర్ , ఇల్లంతకుంట ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో శనివారం ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన మీ కోసం కార్యక్రమంలో ఇల్లంతకుంట ఎస్సై పాల్గొని మాట్లాడుతూ. ఎన్నికల కమిషన్ ఎన్నికలను ప్రకటించినoదున రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని, ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పాల్గొనవచ్చని, ప్రజలు స్వేచ్చగా ఓటు […]

Breaking News

అభివృద్ధి సాధ్యం

75 Viewsబీ ఆర్ ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం పెద్దోళ్ల ఐలయ్య అక్టోబర్ 21  పెద్ద పల్లి జిల్లా పెద్ద పల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామం లో శనివారం రోజున గ్రామ సర్పంచ్ పెద్దోళ్ల ఐలయ్య బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు గడప గడపకు తిరుగుతూ కారు గుర్తు కె ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నియోజకవర్గం లో ఎమ్మెల్యే దాసరి […]

Breaking News

మృతదేహానికి పూలమాలవేసి నివాళులు  అర్పించారు

89 Viewsఅనిల్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులు  అర్పించిన తోటకూరి శ్రీనివాస్ ఆక్టోబర్ 21 మహబూబాబాద్,పెద్దవంగర మండలంలోని అవుతాపురం గ్రామంలో బెల్లంకొండ అనిల్ 38 మరణించగా ఆ మరణ విషయము తెలుసుకున్న మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్ భౌతికకాయనికి పూలమాలలు వేసి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. తర్వాత మాట్లాడుతూ కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయిన మీరు ఏలాంటి ఆందోళన చెందకుండా మనోధైర్యంగా ఉండాలని,మీకు అన్ని సమయాల్లో అండగా మేము అన్ని వేళలో చేదోడువాదోడుగా ఉంటామని అన్నారు . […]