198 Viewsహైదరాబాద్ నవంబర్ 22:తెలంగాణలో 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటుచేసిన ఎన్నికల కమిషన్. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మిగిలిన జిల్లాల్లో ఒక్కొటి చొప్పున ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 49కేంద్రాల వివరాలు…. ఓట్ల లెక్కింపు కేంద్రం: ఎస్సీ వెల్ఫేర్ […]
Breaking News
252 Viewsఅధికారంలోకి వచ్చాక అవినీతి సొమ్మును కక్కిస్తాం – సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట, ప్రజాపక్షం/: అధికారంలోకి రాగానే అవినీతి సొమ్మును కక్కిస్తాం అవినీతి పాలనను అంతమొందిస్తాం ఈ అరాచక పాలనను సహించేది లేదని తెలంగాణ పొలిమేర వరకు బీఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టడం జరుగుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డు షో నిర్వహించి మాట్లాడారు. […]
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ
374 Viewsకాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ నవంబర్ 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ మండలం జంగంరెడ్డిపల్లిలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఖాళీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. జంగంరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ దుబ్బాక కుమార్ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరుకు అశోక్ పటేల్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువాలు కప్పి […]
శివలింగ ప్రతిష్ట మహోత్సవం
289 Viewsరాంపూర్ లో 25న శివలింగ ప్రతిష్ట మహోత్సవం నవంబర్ 21 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని రాంపూర్ గ్రామంలోని ఎల్లమ్మ తల్లి ఆలయం ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో ఈ నెల 25న శివలింగ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి శెట్టె కవిత-యాదగిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ నుంచి పూజ కార్యక్రమాలు జరుగుతాయని అందుకు ఈ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం […]
పార్టీ ప్రచారం ముమ్మరం
364 Viewsభారత చైతన్య యువజన పార్టీ ప్రచారం ముమ్మరం నవంబర్ 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం జగదేవపూర్ లో భారత చైతన్య యువజన పార్టీ గజ్వేల్ నియోజకవర్గ అభ్యర్థి రాగుల నాగరాజు ముదిరాజ్ జగదేవపూర్ మండలంలో ప్రచారం ముమ్మరం చేశారు జగదేవపూర్ మండలం లోని ముదిరాజ్ లను తనకు మద్దతు ఇవవలసిందిగా కోరారు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాగుల రాజు ఉపాధ్యక్షుడు రోయల కరుణాకర్ బిజీ వెంకటాపూర్ సర్పంచ్ రమేష్. పరమేశ్వర్.అన్నసగర్ సర్పంచ్ దండు లావణ్య […]
వెంకటాపూర్. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక…
459 Viewsవెంకటాపూర్. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు కంకణాల శ్రీనివాస్ మరాఠీ రాజు సామంతి. మేడిశెట్టి మల్లేష్ లావణ్య మేడిశెట్టిరాజు కంకణాల శ్రీను వడ్నాల కిషన్ వడ్నాల ఎల్లయ్య దుండిగాల రవి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరడం జరిగింది వీరికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి […]
బెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
517 Viewsబెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ఇంట్లో ఐటి సోదాలు
307 Viewsచెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు ఉదయం ఐదు గంటలకి మొదలయ్యాయి. ఒకేసారి హైదరాబాద్ మరియు మంచిర్యాల లోని తన నివాసంలో ఐదు అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొంతకాలం నుండి తన కంపెనీ డబ్బును ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారు అనే ఆరోపణ రావడంతో ఐటీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్ మరియు మంచిర్యాల నివాసాలలో ఐటీ సోదరులు చేపట్టారు. ఇటీవలే గడ్డం […]
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….
327 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]
లక్ష మేజారిటీతో గెలిపిస్తాం
317 Views గజ్వేల్ లో లక్ష మెజారిటీ తో కెసిఆర్ ను గెలిపిస్తాం నవంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కెసిఆర్ ని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ బిజెపి. తరిమి కొడతాం.మాకు కెసిఆర్ పాలనే కావాలి .డిసెంబర్ 3 తరువాత బిజెపి.కాంగ్రెస్ , లను తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే. బి ఆర్ ఎస్ పాలన మకు కావాలి. బి ఆర్ ఎస్ కు ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం. […]










