Breaking News

లక్ష మేజారిటీతో గెలిపిస్తాం

316 Views

 

గజ్వేల్ లో లక్ష మెజారిటీ తో కెసిఆర్ ను గెలిపిస్తాం

నవంబర్ 20

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కెసిఆర్ ని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ బిజెపి. తరిమి కొడతాం.మాకు కెసిఆర్ పాలనే కావాలి .డిసెంబర్ 3 తరువాత బిజెపి.కాంగ్రెస్ , లను తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే. బి ఆర్ ఎస్ పాలన మకు కావాలి. బి ఆర్ ఎస్ కు ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం. ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య. దుర్గాప్రసాద్. గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *