Breaking News

మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి*

143 Views*మృతుని కుటుంబాన్ని పరామర్శ, ఆర్థిక సహాయం అందించిన -మంజులరెడ్డి* *అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మారపెల్లి రాజయ్య గారు అనారోగ్యంతో మరణించిన విషయం గ్రామస్తులు సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి కి తెలపగా ఈరోజు వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి ఆర్థిక సహాయం అందచేశారు.. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సహాయం అందించిన మంజులరెడ్డి కి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కృతజ్ఞతలు […]

Breaking News

పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  

127 Views* పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి ఆగస్టు 12 2023 పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వేంకటగిరి గ్రామానికి చెందిన పెళ్లూరి వెంకటరత్నం గుండెపోటు తో హటాన్మరణం చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి  వెంకటగిరి వెళ్లి వెంకటరత్నం  పార్థివ దేహం పైన పూల మాల వేసి వారికి ఘననివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు […]

Breaking News

మర్కుక్ లో ఘనంగా హరేరామ నామ జప యజ్ఞం

148 Viewsమర్కుక్ లో ఘనంగా హరేరామ నామ జప యజ్ఞం   దైవ నామస్మరణతోనే ముక్తి లభిస్తుందని గ్రామ పురోహితులు అప్పల మాధవ శర్మ, కార్తీక్ శర్మ,అన్నారు శనివారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రంగనాయక స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణి పాండురంగ ఆశ్రమం  ఆధ్వర్యంలో శతకోటి హరే రామ నామ జప యజ్ఞం అత్యంత భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యంత వైభవంగా హరే రామ నామ జప యజ్ఞం కార్యక్రమం […]

Breaking News

14 నుంచి గాంధీ సినిమా ప్రదర్శన

111 Viewsసిరిసిల్ల 12, ఆగస్ట్ 2023భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్ లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ఉచితంగా […]

Breaking News

వచ్చి నెల నుంచి అకౌంట్ లోకి 3 వేల రూపాయలు

190 Viewsమంత్రి కేటీఆర్ నేతన్నలకు శుభవార్త చెప్పారు వచ్చే నెల నుంచి చేనేత మిత్ర ద్వారా మగ్గం ఉన్న ప్రతి నేత కార్మికునికి నెలకు 3000 పెన్షన్ను అందిస్తామని అన్నారు ఒకవేళ నేతన్న చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం దహన సంస్కారాల ఖర్చుకు 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు అలాగే వారికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డు హెల్త్ కార్డు అందుబాటులోకి తెస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు Telugu News 24/7

Breaking News

రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకం..పార్లమెంటులో ప్రకటించిన అమిత్‌ షా*

150 Views*రైతు రుణమాఫీకి తాము వ్యతిరేకం..పార్లమెంటులో ప్రకటించిన అమిత్‌ షా* *ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్న రు ణాన్ని మాఫీ చేయడం తప్పా.?* *ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డవారిని ఆదుకొనే పథకాలు, నిర్ణయాలను తాయిలాలంటూ వెక్కిరిస్తామా..?* అయితే, ప్రధాని నరేంద్రమోదీకి, కేం ద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఇవన్నీ తప్పులుగానే కనిపిస్తున్నాయి. అందుకే, పార్లమెంట్‌ సాక్షిగా రైతు రుణమాఫీని, ప్రజా సంక్షేమ పథకాలను అమిత్‌ షా అవహేళన చేశారు. రుణమాఫీకి మేం వ్యతిరేకం: అమిత్‌షా పార్లమెంట్‌ […]

Breaking News

ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి*

176 Views*ఇంటర్ విద్యార్థిని డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి* కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసిన దారుణం స్థానిక కళాశాలలో చదువుతున్న ఇంటర్ విద్యార్థినికి చిన్నతనం నుంచే గుండెలో రంధ్రం శుక్రవారం ఫ్రెషర్ డే సందర్భంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిన వైనం బాలికను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్ల ప్రకటన కరీంనగర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీలో జరిగిన ఓ వేడుకలో డ్యాన్స్ […]

Breaking News

15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.

108 Views15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. జగిత్యాల పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 15 మంది నిరుపేదలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో డా.విజయ్,కౌన్సిలర్లు కూతురు రాజేష్,బోడ్ల జగదీష్,నాయకులు రాజేశం, అంకం సతీష్,ఎంపీటీసీ శ్రీనివాస్,నాయకులు,ఆసుపత్రి సిబ్బంది,తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల […]

Breaking News

తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత.*

170 Views*తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత.* ▪️అలిపిరి నడకమార్గంలో రాత్రి తప్పిపోయిన చిన్నారి. ▪️లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిన్నారి మృతదేహం. ▪️తిరుమల అలిపిరి నడకదారిలో మరోసారి చిరుత పులి సంచారం కలకలం రేపింది. ▪️తిరుమలకు లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద చిరుత పులి దాడి చేసింది. ▪️చిరుత దాడిలో బాలిక మృతి చెందింది. ▪️మృతి చెందిన బాలికను లక్షి తాగా గుర్తించారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఆస్తికోసం అన్నపై పెట్రోల్ పోసి నిప్పెట్టిన తమ్ముడు

130 Viewsఆస్తికోసం అన్నపై తమ్ముడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో చోటుచేసుకుంది. శంకరయ్య, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు ప్రశాంత్ పెళ్లి చేసుకొని ఊర్లోనే ఇళ్లరికం వెళ్ళాడు. ఇల్లరికం వెళ్లినప్పటికీ ఆస్తిలో వాటా వస్తుందని ప్రశాంత్ నిన్న అర్థరాత్రి అన్నతో గొడవకు దిగి… ప్రవీణ్ (30) పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రవీణ్ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. Telugu News 24/7tslocalvibe.com