* పెళ్లూరి వెంకటరత్నం కి నివాళులు అర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి
ఆగస్టు 12 2023
పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వేంకటగిరి గ్రామానికి చెందిన పెళ్లూరి వెంకటరత్నం గుండెపోటు తో హటాన్మరణం చెందారు విషయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి వెంకటగిరి వెళ్లి వెంకటరత్నం పార్థివ దేహం పైన పూల మాల వేసి వారికి ఘననివాళి అర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుబూతి తెలిపి 5000 రూపాయల ఆర్ధిక సహాయం చేసి కుంబానికి అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు , మాధవీ రెడ్డి తో ఖమ్మం రూరల్ మండల మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి భద్రకాలి, పెళ్లూరి బాబు, పెళ్లూరి రాము, పెళ్లూరి వెంకన్న, మాదిని వెంకన్న, మాదిని పెద్దపకీరు, పెళ్లూరి వెంకటేష్, జి కృష్ణ తదితరులు ఉన్నారు





