459 Viewsవెంకటాపూర్. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు కంకణాల శ్రీనివాస్ మరాఠీ రాజు సామంతి. మేడిశెట్టి మల్లేష్ లావణ్య మేడిశెట్టిరాజు కంకణాల శ్రీను వడ్నాల కిషన్ వడ్నాల ఎల్లయ్య దుండిగాల రవి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరడం జరిగింది వీరికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి […]
Breaking News
బెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
516 Viewsబెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ ఇంట్లో ఐటి సోదాలు
305 Viewsచెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఏకకాలంలో ఐటీ సోదాలు ఉదయం ఐదు గంటలకి మొదలయ్యాయి. ఒకేసారి హైదరాబాద్ మరియు మంచిర్యాల లోని తన నివాసంలో ఐదు అధికారులు సోదాలు చేస్తున్నారు. గత కొంతకాలం నుండి తన కంపెనీ డబ్బును ఓటర్లను కొనేందుకు తరలిస్తున్నారు అనే ఆరోపణ రావడంతో ఐటీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్ మరియు మంచిర్యాల నివాసాలలో ఐటీ సోదరులు చేపట్టారు. ఇటీవలే గడ్డం […]
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….
327 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]
లక్ష మేజారిటీతో గెలిపిస్తాం
317 Views గజ్వేల్ లో లక్ష మెజారిటీ తో కెసిఆర్ ను గెలిపిస్తాం నవంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి కెసిఆర్ ని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. కాంగ్రెస్ బిజెపి. తరిమి కొడతాం.మాకు కెసిఆర్ పాలనే కావాలి .డిసెంబర్ 3 తరువాత బిజెపి.కాంగ్రెస్ , లను తట్ట బుట్ట సర్దుకోవాల్సిందే. బి ఆర్ ఎస్ పాలన మకు కావాలి. బి ఆర్ ఎస్ కు ఓటు వేసి అభివృద్ధి చేసుకుందాం. […]
బిజెపి పార్టీలో భారీ చేరికలు
262 Viewsబిజెపిలో ములుగు మండలం దాసరపల్లి గ్రామం నుండి భారీ చేరికలు నవంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఊరు మొత్తం ఖాళీ ఈటెల రాజేంద్ర కోడలు క్షమిత ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం గ్రామం దాసరపల్లి ఆమె ఆధ్వర్యంలో బిజెపిలో జాయిన్ కావడం జరిగింది సుమారుగా 100 నుంచి 120 మంది అంటే మామూలుగా చిన్న విలేజి ఊరు మొత్తానికి బిజెపి పార్టీలోకి వచ్చినట్టే అర్థం నా ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో జాయిన్ […]
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం
354 Viewsకెసిఆర్ దత్తత గ్రామం లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం హాజరుకానున్న రాష్ట్ర ముఖ్య నాయకులు నవంబర్ 20 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ముఖ్యమంత్రి కెసిఆర్ దత్తత గ్రామం నర్సన్నపేట గ్రామంలో లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం త్వరలో ప్రారంభించడం జరుగుతుందని, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ముఖ్యమైన నేత ఒకరు వస్తున్నారని గ్రామ పార్టీ అధ్యక్షుడు ఊడెం తిరుపతి రెడ్డీ ఓ ప్రకటనలో తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని […]
కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం
279 Viewsకాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం గజ్వేల్ లో లక్ష మెజారిటీతో తూముకుంట నర్సారెడ్డి ని గెలిపిస్తాం కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు స్వప్నారెడ్డి నవంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి తూముకుంట నర్సిరెడ్డి ని లక్ష మెజార్టీతో గెలిపించుకుంటాం. బి ఆర్ ఎస్.బిజెపి లను గల్లి గల్లి నుంచి తరిమి తరిమి కొడతాం.మాకు కాంగ్రెస్ పాలనే కావాలి .డిసెంబర్ 3 తరువాత ఈటల రాజేందర్, కెసిఆర్, లు తట్ట బుట్ట […]
లగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం…
237 Viewsలగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం… – పోటో ; ఓటర్లను అభ్యర్థిస్తున్న లగిశెట్టి శీనన్న- బీసీబిడ్డ నిజాయితీ గల నాయకుడు రాజన్న సిరిసిల్ల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ బీసీ నాయకులు తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని ఎల్లారెడ్డిపేట మండలం ప్రజలందరినీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు తమవైపు ఉన్నారని పద్మశాలి బిడ్డ సిరిసిల్ల చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసునని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేనేతల సమస్యలను పట్టించుకున్న పాపన […]
దుర్గం చిన్నయ్య సమక్షంలో BRS పార్టీలో చేరికలు
305 Views బెల్లంపల్లి నియోజకవర్గం //- తాండూర్ మండలం, సుభద్ర కాలనీ కి చెందిన హశం అలీ, రెహమత్ అలీ, హశం, అన్వార్, ఎండీ అన్వార్, ఎండీ హజీమ్, దుర్గయ్య, అంజయ్య, దీపక్, రహీం, అసద్, అంకుష్, దావుద్ అలీ, షేక్ నియస్ మరియు ఇతర పార్టీలకు చెందిన 20 మంది నాయకులు, కార్యకర్తలు తదితరులు.., తాండూర్ మండల కో ఆప్షన్ రెహమత్ ఖాన్ మరియు వారి టీం ఆధ్వర్యంలో బెల్లంపల్లి BRS అభ్యర్థి దుర్గం చిన్నయ్య […]










